corona
కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారితో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్ రాగా.. తా
Read MoreCCMBలో కరోనా టెస్టులకు కేంద్రం అనుమతి
హైదరాబాద్: తార్నాకలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ( CCMB)లో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
Read More4 రోజుల తర్వాత అన్నం తిన్న వలస కూలీలు
లాక్ డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని వం
Read Moreమరో ఇద్దరికి పాజిటివ్..ఏపీలో 23 కు చేరిన కరోనా కేసులు
కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కాకినాడ సిటీకి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రి
Read Moreకరోనా భయంతో ఏసీలు బంద్..సిటీలో తగ్గిన కరెంట్ వాడకం
హైదరాబాద్, వెలుగు: కరోనా భయంతో పట్నం ప్రజలు ఏసీలు వాడడం లేదు. తక్కువ టెంపరేచర్ లో కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో
Read Moreప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా కేసులు
కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఉదృతం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఏడు లక్షలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 723,106క
Read Moreభారత్ లో కరోనా కేసులు 1161..మరణాలు 28
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండవం చేస్తుంది .రోజుకు వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ లో 1161 కరోనా పాజి
Read Moreకాలేజీలు,వర్సిటీలు బంద్.. ఆన్ లైన్ చదువులే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మొదట విద్యాసంస్థలను మూసివేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఈ దెబ్బకు
Read Moreవారం రోజులుగా చెట్లపై సెల్ఫ్ క్వారంటైన్
కోల్కతా: వాళ్లంతా కూలీలు. రోజూ పనికి వెళ్తే గాని పొట్ట గడవదు. తమ రాష్ట్రం నుంచి సుదూర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వెళ్లారు. దేశమంతా షట్ డౌన్ కావడంతో తి
Read Moreకరోనా ఎఫెక్ట్.. డాక్టర్లు, నర్సులు కావలెను
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల రిక్రూట్మెంట్కు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసిం
Read Moreరాష్ట్రంలో కరోనా కేసులకు ఢిల్లీకి లింక్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో రోజుకొకరికి కరోనా పాజిటివ్ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
Read Moreరూల్స్ బ్రేక్..20 వేల బండ్లు సీజ్
హైదరాబాద్, వెలుగు: కరోనా నివారణ కోసం ప్రభుత్వం అమలులోకి తెచ్చిన లాక్డౌన్, ఎపిడమిక్డిసిజెస్ యాక్టు విషయంలో పోలీసు శాఖ పక్కాగా వ్యవహరిస్తోంది. జనం బయ
Read Moreయువకుడి మృతి..కరోనాతో చనిపోయాడని భయాందోళన
ఆస్తమా పేషెంట్ మృతి పెద్దపల్లి జిల్లా వాసులను ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (28) కరీంనగర్ పట్టణంలోని ఒక
Read More












