
corona
కరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్లైన్స్
హైదరాబాద్, వెలుగు: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. డెడ్బాడీలను శ్మశానాలక
Read Moreమర్కజ్ కు వెళ్లొచ్చిన వాళ్లలో 400 మందికి కరోనా
న్యూఢిల్లీ: తమిళనాడులో గురువారం ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 మంది తబ్లిగి జమాత్ సమావేశాల్లో పాల్గొని వచ్చినవారే. దీంతో రాష్ట్రంలో కే
Read Moreరెండురోజుల్లో 57 కేసులు..154కు చేరిన కరోనా బాధితులు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన రెండ్రోజుల్లో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. గురువారం కొత్తగా 27 మందికి వ
Read Moreకరోనా వైరస్ కట్టడికి ‘ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్’
కరోనా వైరస్ ( కోవిడ్ -19 ) ను కట్టడి చేయడానికి ‘ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్’ను రూపొందించినట్టు తెలిపింది భారత కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ( ICMR ). అ
Read Moreడాక్టర్లపై దాడి: నలుగురి అరెస్ట్
మధ్యప్రదేశ్ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన డాక్టర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక వారిపై దాడికి తెగబడ్డ ఘటన గురువా
Read Moreప్రతీ బీజేపీ కార్యకర్త కరోనాపై యుద్ధం చేయాలి: బండి సంజయ్
కరోనా మహమ్మారిపై యుద్ధం, ప్రధాని మోడీ ప్రభుత్వానికి అండగా ఉందామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. పీఎంకేర్స్ ఫండ్ కు తెలంగాణలోని ప్రతి
Read Moreసంగారెడ్డి జిల్లాలో 6 కరోనా పాజిటివ్ కేసులు
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు అధికారికంగా ప
Read Moreకరోనా అనుమానం : భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త
బలియా: కరోనా మహమ్మారితో సొంత భార్యనే ఇంట్లోకి అనుమతించలేదు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా
Read Moreకరోనాను ఓడించడంలో అందరం భాగస్వామ్యం కావాలి
లాక్ డౌన్ విజయవంతం చేయడంలో ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి అని.. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్
Read Moreకరోనా కట్టడి కోసం పోలీసుల వినూత్న ప్రదర్శన
హైదరాబాద్- కరోనా కట్టడి కోసం ప్రజలల్లో అవగాహన తీసుకురావడం కోసం సికింద్రాబాద్ లో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన ప్రదర్శన నిర్వహించారు. కరోన
Read Moreఏపీలోకొత్తగా 21 పాజిటివ్.. 132 కు చేరిన కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో నిన్నఒక్కరోజే(బుధవారం) 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇవాళ (గురువ
Read More9 లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు వేలల్లో పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,36,170 కు చేరగా..472
Read More‘సింగరేణి కార్మికుల వేతనాల్లో కోత వద్దు‘
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల వేతనాల నుంచి 50 శాతం కోత విధించడానికి యాజమాన్యం నిర్ణయించింది. కరోనా వ్యాధి నేపథ్యంలో ఉద్యోగుల వేతనా
Read More