
corona
10 మంది ఇండోనేషియన్లపై కేసు నమోదు
10 మంది ఇండోనేషియా దేశస్థులు, మరియు రామగుండం లోని ఒక మసీద్ ఇమామ్ పై రామగుండం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు. మార్చి-14న ఉదయం వారు ఢిల్లీ నుండి సంపర్క్ క్
Read Moreలాక్డౌన్ వేళ.. పెద్ద మనసు చాటుకున్న ముస్లిం యువకులు
హిందూ మహిళ అంత్యక్రియల్లో.. ముస్లిం యువకులు నెట్లో వైరల్ అయిన ఫొటోలు భోపాల్: పక్షవాతంతో చనిపోయిన హిందూ వృద్ధురాలికి ముస్లింలు అంత్యక్రియలు చేసి త
Read Moreవూహాన్ నుంచి వెళ్లిపోతున్నరు
వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేసిన చైనా 73 రోజుల తర్వాత ఆంక్షల సడలింపు వేలాది మంది వూహాన్ ను విడిచి వెళ్లే ప్రయత్నం సిటీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్
Read Moreరాష్ట్రంలో 400 దాటిన పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మంగళవారం మరో 40 మందికి కరోనా సోకినట్లు తెలిపింది వైద్య ఆరోగ్య
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మంగళవారం జిల్లా
Read Moreనిజామాబాద్ జిల్లాలో 10 పాజిటివ్
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రెస్ మీట్ లో మాట్లాడి
Read Moreరాష్ట్రంలో 23 రోజుల పసికందుకు పాజిటివ్
మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Moreఒకే ఫ్యామిలీలో ఆరుగురికి పాజిటివ్
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో పలు ఆయా గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. సోమవారం ఒకే ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్
Read Moreవాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ ఒకసారి ఒకరికే.. పరిమితిలో కోత
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కన్నా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రూమర్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. కరోనా గురించ
Read Moreకరోనా వారియర్స్ : వరల్డ్ హెల్త్ డే స్పెషల్
గడపదాటాలంటే భయం. మనిషి దగ్గరికి వస్తుండంటే భయం. ఒకరికి ఒకరు..దూరందూరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా గుండెల్లో దడ పుడుతోంది. కరోనా అం
Read Moreమహారాష్ట్ర: కరోనాతో నిండు గర్భిణి మృతి
మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా 120మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వైరస్ సోకినవారి సంఖ్య 869కి చేరింది. ఈ
Read Moreకరోనాపై పోరుకు TTD భారీ విరాళం
కరోనాను అరికట్టేందుకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. కరోనాపై పోరుకు టీటీడీ కూడా భారీ
Read Moreకరోనాతో సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల మృతి
ఇండో – అమెరికాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల (66) కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. సోమవారం పొద్దున తుదిశ్వాస విడిచినట్లు వారి కొడుకు స
Read More