corona

కరోనా గుట్టు తేల్చనున్నసీసీఎంబీ.. నాలుగైదు రోజుల్లో రిజల్ట్స్

సికింద్రాబాద్, వెలుగు: కరోనా వైరస్​ పుట్టుక, దాని ఉనికి గుట్టును తేల్చే దిశగా సీసీఎంబీ పరిశోధనలు ప్రారంభించింది. హైదరాబాద్​లో నమోదైన కేసుల్లో 15 శాంపి

Read More

భారత్ లో 56 కు చేరిన కరోనా మరణాలు

న్యూఢిల్లీ, ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మరింతగా ప్రతాపం చూపుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లోనే 377 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇంత ఎక్కువగా

Read More

ఏపీలో 111కి పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. బుధవారం ఒక్క రోజే 67 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని నిజాముద్దీన్​ మర్కజ్​లో జ

Read More

క‌రోనా లక్షణాలతో మృతి: డెడ్ బాడీ కోసం డాక్ట‌ర్ల‌పై దాడి

సికింద్రాబాద్ గాంధీ హాస్పిట‌ల్ లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటూ బుధ‌వారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే డెడ్ బాడీ అప్ప‌గించ‌లేద‌న్న కోప

Read More

క‌రీంన‌గ‌ర్ లో మ‌రో క‌రోనా పాజిటివ్ కేసు

కరీంనగర్‌ జిల్లాలో బుధవారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కరీంనగర్ కు మత ప్రచారం కోసం వచ్చిన ఇండోనేషియన్లను రామగుండం నుంచి ఆటోలో తీసుకువచ్చిన వ్యక

Read More

గ‌వ‌ర్న‌ర్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

హైద‌రాబాద్: రాజ్ భ‌వ‌న్ లో బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంట‌న్న‌ర పాటు వీరి మ‌ధ్య స‌మావేశం కొన‌సాగ‌గా..క‌రోనా వైర‌

Read More

తెలంగాణ దేశానికే దిక్సూచి

హైద‌రాబాద్: దేశానికి తెలంగాణ దిక్సూచి అన్నారు హెల్త్ మినిష్ట‌ర్ ఈట‌ల రాజేంద‌ర్. బుధ‌వారం ఆయ‌న ఓ నేష‌న‌ల్ ఛానెల్ కి ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. అం

Read More

కరోనా పేషంట్లకు సేవ చేస్తూ చనిపోతే రూ.కోటి సాయం

క‌రోనా బాధితుల‌కు ట్రీట్ మెంట్ చేసే క్ర‌మంలో డాక్ట‌ర్లు, న‌ర్సులు, శానిటేష‌న్ సిబ్బంది ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే .. ఆ ఫ్యామిలీకి రూ. కోటీ ఆర్ధిక సాయం అందిస్త

Read More

అమెరికాది ఆగం ప‌రిస్థితి

అమెరికాలో కొద్ది రోజుల్లో దారుణ ప‌రిస్థితి రాబోయే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఆ దేశ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. క‌ష్ట ప‌రిస్థితిని ధైర్యంగ

Read More

మ‌రో 15 క‌రోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌ :  మ‌ంగ‌ళ‌వారం మ‌రో 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. మర్కజ్‌ నుంచి వచ్చినవారు, వారి బంధువుల్లో 15 మంద

Read More

ఐసోలేషన్ కు ఢిల్లీ ప్రార్థ‌న‌లో పాల్గొన్న జ‌న‌గామ జిల్లా వ్య‌క్తి

జనగామ జిల్లా: నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కరోనా అనుమానితుడు ఎండి ఖాజామియాను ఐసోలేషన్ కు తరలించారు. ఇత‌డు కూడా ఢిల్లీలో ప్రార్ధన మందిరంలో

Read More

ప్రజల కోసం స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్, ఎమ్మెల్యే

3 కి.మీ. నడిచి వెళ్ళి.. 37 కుటుంబాలకు పంపిణీ కేరళలోని పథనంథిట్ట జిల్లాలో ఘటన తిరువనంతపురం: కేరళ… కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న రాష

Read More

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

తెలంగాణ‌లో మ‌రో 2 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌చ్చిన వారితో తిరిగిన వ్య‌క్తికి గ‌తంలో క‌రోనా పాజిటివ్ రాగా.. తా

Read More