
coronavirus
ఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మందికి పాజిటివ్
జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్
Read Moreకరోనా దెబ్బకి ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చిన ఫేస్ బుక్
ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ అయిన ఫేస్ బుక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చింది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు జూలై 2021 వరకు వర్క్ ఫ్రం హోం చేయోచ్చని తెలిపిం
Read Moreదేశంలో నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు
కరోనావైరస్ దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండురోజులకొక లక్ష కేసుల నమోదవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోద
Read Moreకరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ఇయ్యట్లే
కొందరికి నెల.. ఇంకొందరికి రెండు నెలలే ఇచ్చిన్రుకోవిడ్ బారిన పడ్డ వేలాది మెడికల్, పోలీస్సిబ్బందిఐదునెలలుగా కరోనా డ్యూటీలతో అలసిపోయిన్రుకాంట్రాక్ట్,
Read Moreకరోనాకు భయపడి పిల్లల్ని వద్దనుకుంటున్న కొత్త జంటలు
ఈ టైంలో పిల్లలు వద్దనుకుంటున్నరు కరోనా ఎఫెక్ట్ తో కపుల్స్ లో భయం అభద్రత, పెరిగిన ఖర్చులతో ఇంట్రస్ట్ చూపిస్తలేరు ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చేవారు లేక వెల
Read Moreఆన్లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం
ఇంటర్నెట్ డేటా కోసం ఇవ్వనున్న హెచ్ సీయూ ఈ నెల 20 నుంచి క్లాసులు స్టార్ట్ హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)
Read Moreకరోనా పేషంట్లకు వైద్యం చేసిన ఏపీ ఎమ్మెల్యే
తన ఎమ్మెల్యే హోదానే పక్కనపెట్టి కరోనా పేషంట్లకు వైద్యం చేసి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా కదిరి
Read Moreతెలంగాణలో మరో 2,092 కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో మరో 2092 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,050కి చేరింది.
Read Moreవేడి నీళ్లతో కరోనా చచ్చిపోతుంది : గుర్తించిన సైంటిస్ట్ లు
ప్రపంచ వ్యాప్తంగా 160కి పైగా దేశాలకు చెందిన సైంటిస్ట్ లు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అహర్నిశలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పరిశోధన
Read Moreఢిల్లీ మోడల్ గురించి అందరూ చర్చించుకుంటున్నరు: కేజ్రీవాల్
ఢిల్లీ పౌరులను చూసి గర్వపడుతున్నానంటూ ట్వీట్ యాక్టివ్ కేసులు 10వేలకు తక్కువే న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఢిల్లీ పాటించిన మోడల్ గురించి ప్రతిచోట చర
Read Moreకర్ణాటక మాజీ సీఎంకు కరోనా
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్
Read More3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు
హైదరాబాద్, వెలుగు: సెలవుల్లో అందరిలా ఆటల గురించో, ఆన్లైన్ క్లాసుల గురించో ఆలోచించకుండా రాష్ట్రంలో అక్షయపాత్ర చేస్తున్న కరోనా సహాయ కార్యక్రమాలకు మద్దత
Read More