coronavirus

జాబ్ పోతుందనే భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య

జాబ్ పోతుందనే భయంతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. కరోనా వల్ల చాలామంది తమ ఉపాధి కోల్పోయారు. కంపెనీలు ఉద్యోగులను లాక్డౌన్ సాకుతో

Read More

కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో 48,661 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య మరియు

Read More

నార్త్ కొరియాలో మొదటి కరోనా అనుమానిత కేసు.. లాక్డౌన్ ప్రకటించిన అధికారులు

కేసాంగ్ నగరంలో మొదటి కరోనా కేసు కరోనా కేసులు ప్రపంచమంతా విస్తరించాయి. కానీ, ఇప్పటివరకు ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. తాజాగా అక్కడ ఒక్క అన

Read More

హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోం క్వారంటైన్ లో ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి పీఏతో పాటు ఇద్దరు గన్‌మన్లు, ఒక కానిస్టేబుల్‌, డ్ర

Read More

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

కరోనా వచ్చిందంటే చాలు చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమందైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరోనాకు భయపడే వాళ్లందరికీ స్పూర్తిగా నిలి

Read More

16 లక్షలకు చేరువలో ఏపీ కోవిడ్‌ పరీక్షలు

వారం రోజుల్లో 3.11 లక్షల మందికి పరీక్షలు అమరావతి: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరీక్షల సంఖ్యను మరింతగా పెంచుతోంది ఏపీ ప్రభుత్వం. తద్వారా వైరస్

Read More

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

భోపాల్‌లో శుక్రవారంరాత్రి నుంచే అమలు.. 10 రోజుల దాకా ఆంక్షలు కేవలం ఎస్సెన్షియల్ సర్వీసులకే పర్మిషన్ పశ్చిమ బెంగాల్‌లో బుధ, శనివారాల్లో లాక్‌డౌన్ న్యూఢ

Read More

కరోనాపై జోకులేశారు.. ఇప్పుడు మీకే వైరస్ సోకింది: కోలుకోవాలంటూనే కాంగ్రెస్ నేత సెటైర్లు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం

Read More

తమిళనాడులో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు కరోనా కేసులు 2 లక్షలు దాటిపోగా, ఈ మహమ్మారికి ఇప్పటికే దాదాపు 3,400 మందికి పైగా బలయ

Read More

ఏపీలో మరో 7,813 కరోనా కేసులు.. 985కి చేరిన మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53,681 శాంపిల్స్ పరీక్షించగా.. 7,813 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరో

Read More

రూ.400కే కరోనా టెస్ట్.. గంటలోనే రిజల్ట్: అధునాతన టెస్ట్ కిట్ రూపొందించిన ఐఐటీ రీసెర్చర్స్

కరోనా టెస్టు కాస్ట్‌ను, ఫలితం తెలియడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించేలా అధునాతన ఆవిష్కరణ చేశారు ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు. కేవలం రూ.400 ఖర్చులోనే

Read More