cpi

మరో వివాదంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్.. సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచి నిరసన

మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ. 50 కోట్ల నిధుల విన

Read More

గనులివ్వకుండా నష్టాల్లోకి నెట్టారు.. విశాఖ ఉక్కు అంశంపై ఎంపీలు గళం విప్పాలి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాల వెనుక కేంద్రప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి కె. రామకృష్ణ. విశాఖ ఉక్కు

Read More

కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ

సీఎం కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏక

Read More

బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోంది

మేడిపల్లి, వెలుగు: ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమైక్యత, సమగ్రతకు పెద్ద ముప్పు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూన

Read More

బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తులు వేరు.. రాజకీయాలు వేరు

వీర్నపల్లి,  వెలుగు: బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తులు వేరని రాజకీయాలు వేరని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్క

Read More

కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం లేదు

ఖమ్మం రూరల్, వెలుగు: కమ్యూనిజానికి ప్రత్యామ్నాయ శక్తి లేదని, భవిష్యత్తులో రాదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీర

Read More

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సంచలన వ్యాఖ్యలు

పాల్వంచ, వెలుగు: డబ్బు ప్రభావంతో కమ్యూనిస్టులు గెలవలేకపోవచ్చునేమో గానీ ప్రభుత్వాలను నిలబెట్టే, పడగొట్టే సత్తా తమకే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం

Read More

బీఆర్ఎస్​తో పొత్తు ఖాయం.. సీట్లపైనే చిక్కులు

నేలకొండపల్లి, వెలుగు : రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ,సీపీఎం, సీపీఐల పొత్తు ఖాయమని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల

Read More

ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.... టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్

దేశంలో మూడు జాతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ప్రకటించింది. ఈ మూడు పార్

Read More

వామపక్షాలే దేశానికి రక్ష.. కమ్యూనిస్ట్ ల ఐక్యత చారిత్రక అవసరం

హైదరాబాద్, వెలుగు : వామపక్షాలే దేశానికి రక్ష అని సీపీఎం, సీపీఐ జనరల్  సెక్రటరీలు  సీతారాం ఏచూరి, డి.రాజా అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత చారిత్ర

Read More

సింగరేణిపై రాష్ట్ర సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్​ని కేంద్ర ప్రభుత్వం అమ్మలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఖండిస్తూ ట్వీట

Read More

కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మంలో గెలవలేరు : తమ్మినేని వీరభద్రం

కూసుమంచి, వెలుగు: పార్టీ ఏదైనా కమ్యూనిస్టుల మద్దతు లేకుండా ఖమ్మం జిల్లాలో గెలవడం అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివా

Read More

నేడు కమ్యూనిస్టుల రాష్ట్రస్థాయి మీటింగ్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ ఎగ్జిబిషన్​ గ్రౌండ్ లో  ఆదివారం సీపీఎం, సీపీఐ పార్టీల జాయింట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ

Read More