CPM

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే 95 ఏళ్ల కుంజా బొజ్జి ఇవాళ(సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచారు. 95 ఏళ్ల ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని రోజులుగా

Read More

జానారెడ్డికి మద్దతివ్వండి: సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ లెటర్

హైదరాబాద్, వెలుగు: సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డికి మద్దతివ్వాలని కోరుతూ లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు

Read More

సాగర్‌లో సాయం చేయండి.. వామపక్షాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి

నాగార్జునసాగర్ బైపోల్‌లో తమ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటించాలని కోరుతూ.. కాంగ్రెస్ పీసీసీ కమ్యూనిస్ట్ పార్టీలకు లేఖలు రాసింది. సీపీఐ రాష్ట్

Read More

చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు కనిపిస్తుంది

చట్టసభల్లో వామపక్షాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు సీపీఐ, సీపీఎం నేతలు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువయ్యారన్నారు సీపీఎం రాష

Read More

గందరగోళం.. సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు

జీహెచ్ఎంసీ లో పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని పోలింగ్ చోట్ల అధికారుల పొరపాట్ల వల్ల గందరగోళంగా మారింది.  ఓల్డ్ మలక్ పేటలో వార్డు 26 లో సీపీఐ గుర్తు కంకి క

Read More

ఢిల్లీ అల్లర్ల కేసులో సీతారాం ఏచూరి

చార్జి షీట్‌లో యోగేంద్ర యాదవ్, భీమ్ ఆర్మీ చీఫ్ పేర్లు కూడా.. న్యూఢిల్లీ: 50 మందికి పైగా చనిపోవడానికి కారణమైన ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచో

Read More

నూతన రెవెన్యూ చట్టంలో లోపాలున్నాయి

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే కీలకమైందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై చాకలి ఐలమ్మ పోరాడిం

Read More

వరద ప్రాంతాల్లో వరి పంట నాశనం: సీపీఎం నేత బీవీ రాఘవులు

భారీ వర్షాలు.. వరదలకు వరి పంట పూర్తిగా దెబ్బతినిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు.. వరదలతో ముంపు ప్రా

Read More

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆ

Read More

కరోనా సాకు చూపి… ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ పై నిరసన

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని మాజీ ఎమ్మెల్య

Read More

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

దేశంలో రాజకీయ పార్టీలకు 2004 నుంచి 2018 వరకు అక్షరాల రూ. 11, 234 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే ఆర్గనైజ

Read More

బీజేపీ,RSS నుంచి దేశాన్ని కాపాడుకోవాలి

సీఏఏ, ఎన్ ఆర్ సీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్. బీజేపీ,ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన

Read More

CPM నాయకులు రైల్వే ట్రాకులపై బాంబులు పెడుతున్నరు

భారత్ బంద్ పేరుతో సీపీఐఎం నాయకులు రాష్ట్రంలో హింసాత్మక వాతావారణం సృష్టించారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉద్యమం పేరుతో పేరిట ప్రయాణికు

Read More