CPM
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన భూనిర్వాసితుడు
చండూరు సీపీఎం,సీపీఐ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భూ నిర్వాసితుడు నిలదీశాడు. కూసుకుంట్ల ప్రసంగం ముగియగానే రాంరెడ్డి పల్లికి చెంద
Read Moreబీఆర్ఎస్ తో పని చేసేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయి
నల్లగొండ :- రాష్టంలో, దేశంలో ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంద
Read Moreటీఆర్ఎస్ను టార్గెట్గా పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకే నష్టం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ అధినేతకు అమ్ముడుపోయారని కమ్యూనిస్టులపై పీసీసీ
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలె
రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సం
Read Moreకలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా
జనగామ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అయితే వినతిపత్ర
Read Moreబీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ తో పొత్తు
న్యూఢిల్లీ: బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆరెస్ తో పొత్తు పెట్టుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మునుగోడు ఉప
Read Moreరైతాంగ పోరాట చరిత్రను బీజేపీ, టీఆర్ఎస్ మారుస్తున్నయ్
వరంగల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. ఇవాళ హన్మకొండలో నిర్వహించిన సీపీఎం
Read Moreబీజేపీపై జూలకంటి ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ లబ్ధి కోసమే మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ తెరలేపిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
Read Moreసీపీఎం బృందం పర్యటన.. తెల్దారుపల్లిలో ఉద్రిక్తత
ఖమ్మం రూరల్, వెలుగు : గత నెల 15న టీఆర్ఎస్ నాయకుడు, ఆంధ్రాబ్యాంక్ సొసైటీ డైరెక్టర్ తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్
Read Moreప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజల తీర్పు
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. రెండు రోజ
Read Moreపెద్దపల్లి జిల్లాలో నాయకుల అరెస్ట్ ల పర్వం
పెద్దపల్లి జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల
Read Moreమహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
నారాయణపేట, వెలుగు: నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామాన్ని మండలం చేయాలని సీపీఎం, సీసీఐ ఎంఎల్ ప్రజాపంథా నేతలు డిమాండ్ చేశారు. బుధవారం క
Read Moreమునుగోడు ఉపఎన్నిక : వారం రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం
మునుగోడులో బీజేపీని ఓడించే పార్టీకి మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్ధతు
Read More












