Crime News
మా నాన్న హత్య వెనుక.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
అంజయ్య, సర్పంచ్ సతీశ్ రెడ్డి కలిసి చంపించిన్రు వాళ్లకు ఎస్సై నవీన్ సహకరించిండు రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కొడుకు అశోక్ ఆరోపణ
Read Moreరిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం
జనగామ జిల్లాలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్కి గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల
Read Moreఓఆర్ఆర్ పై కారు బీభత్సం.. ఒకరి దుర్మరణం
వాహనాలు జాగ్రత్తగా నడపాలని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. కొందరి వైఖరి మారట్లేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీయడమే పనిగా పెట్టు
Read Moreఅద్దెకు దిగిన వారే.. హత్య చేశారు
రంగారెడ్డి జిల్లా నందిగామ లో వృద్ధురాలు, బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల
Read Moreగుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం..
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మక్తా మహబూబ్ పేట
Read Moreఎక్స్ ప్రెస్ హైవేపై తిరగబడిన కారు.. 100 స్పీడ్ లో పల్టీలు
రంగారెడ్డి జిల్లా పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఓ కారు 100 కి.మీ.ల వేగంతో వచ్చి పల్టీ కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. 2023, జూన్ 15వ తేదీ ఉ
Read Moreశిరీష మర్డర్ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం
వికారాబాద్జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్గ్రామంలో నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసా
Read Moreఆస్తి విషయంలో గొడవ.. వదినను హత్య చేసిన వ్యక్తి
భీమదేవరపల్లి, వెలుగు : ఆస్తి విషయంలో మాట మాట పెరగడంతో ఓ వ్యక్తి తన వదినను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూ
Read Moreనర్సింగ్ విద్యార్థి హత్య కేసు.. అనిల్ విచారణలో సంచలన విషయాలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్రి చెందిన నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 10 న రాత
Read Moreపిడుగు పడి 30 మేకలు, కాపరి మృతి
గండీడ్, వెలుగు : పిడుగు పడి 30 మేకలతో పాటు, ఓ కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్ద వార్వాల్ లో ఆదివారం జరిగింది. పెద్దవార్వాల
Read Moreగొంతుకోసి, కళ్లను స్క్రూడ్రైవర్తో పొడిచి.. యువతి దారుణ హత్య
యువతి హత్య వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్ చదువు
Read Moreబండి పానీపూరీది.. అమ్మేది గంజాయి..
పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreబర్త్ డే పార్టీ... బిల్ కట్టే విషయంలో గొడవ.. స్నేహితులంతా కలిసి..
పుట్టిన రోజు దోస్తులను పిలిచి దావత్ ఇద్దామనుకున్నాడు ఓ యువకుడు. పార్టీ ఇచ్చి ప్రాణాలు తీయించుకున్నాడు. కడుపు నిండా తినిపించి..గొంతు నిండా
Read More












