
Crime News
Cyber crime: సైబర్ వలలో సిటీ జనం.. రోజూ కంప్లయింట్సే 50.. బయటకు రానివి ఇంకెన్నో
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త స్కీములతో ఆశలు చూపించి అమాయక ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. దీంతో భాదితుల సంఖ్య కూడా
Read Moreఏడు నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులే కారణం ముషీరాబాద్లో ఘటన బషీర్ బాగ్, వెలుగు: అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధిస్తుండటంతో ఓ మహిళ తన ఏడు నెలల చిన్నారితో క
Read Moreపెళ్లికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. చెల్లెలి వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన
Read Moreవేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య
రఘునాథపల్లి, వెలుగు: ఉరి వేసుకొని ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం జరిగింది. స్థా
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
ముస్తాబాద్ వెలుగు: ముస్తాబాద్ మండలంలోని గూడెం – నామాపూర్ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దర
Read Moreభారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
శంషాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్న స్థావరాలపై దాడులు చేపట్టారు. నకిలీ
Read Moreప్రమాదానికి గురైన పెళ్లి వాహనం.. వధూవరులకు గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఘోర ప్రమాదం జరగింది. రుద్రారం గ్రామ సమీపంలోని ప్యాలెస్ హోటల్ దగ్గర మే 12వ తేదీ శుక్రవారం అర్థరాత్రి జాతీయ రహదారిపై
Read More12 గంటల వ్యవధిలో నాలుగు హత్యలు
సిటీలో కలకలం రేపుతున్న వరుస మర్డర్లు ఎక్కడో హత్య చేసి మరెక్కడో డెడ్బాడీలను పడేస్తున్నరు మొన్న మూసాపేటలో.. నిన్న లంగర్హౌజ్లో శరీర భాగాల
Read Moreరెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు
వరంగల్ నగరంలో పెట్రోల్ దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి ఇండ్ల ముందు పార్క్ చేసి ఉన్న బైకుల నుండి ఆయిల్ పైపులు కోసి పెట్రోల్ ఎత్తుకెళ్తున
Read Moreఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. బోరాడ్ నదిపై వంతెనపై నుంచి 50 మంది ప్రయాణిక
Read Moreజగిత్యాల జిల్లాలో దారుణం.. పెన్షన్ కోసం అన్నదమ్ముల కొట్లాట
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో మే 5వ తేదీ శుక్రవారం పట్టపగలు హయాత్, తాజ్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య
Read Moreమహిళలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
వెయిట్ లాస్ కోసం వచ్చే ఒంటరి మహిళల్ని ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశ
Read Moreషాద్ నగర్ లో దారుణం.. హత్యకు దారి తీసిన పసికందు కొనుగోలు వ్యవహారం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని కొన్న వ్యవహారం హత్యకు దారి తీసింది. షాద్ నగర్ ACP సుశాల్కర్ తెలిపిన వివరాల ప్రకార
Read More