Crime News
OLXలో మోసాలు: 9 మంది అరెస్ట్
హైదరాబాద్ : OLXలో మోసాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. టూవీలర్, ఫోర్ వీలర్, కెమెరాలు తక్కువ ధరకే అమ్ముతామంట
Read Moreవ్యక్తిని పారతో దారుణంగా కొట్టి చంపారు
కరీంనగర్లో దారుణం జరిగింది. బైపాస్ రోడ్లో ఓవ్యక్తిని పారతో దారుణంగా కొట్టి చంపారు దుండగులు. చనిపోయిన వ్యక్తిని కరీంనగర్ హనుమాన్ నగర్కు చెందిన నర
Read Moreజైలు నుంచి విడుదలై.. మళ్లీ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: పగలు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని కేపీహెచ్ బి పోలీసులు పట్టుకున్నారని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కొన్ని రోజులుగా దొంగతనా
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఇద్దరి అరెస్టు మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేస
Read Moreఇంట్లోకి చొరబడి రివాల్వర్, నగదు డాక్యూమెంట్స్ ఎత్తుకెళ్లాడు
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఓ బిల్డర్ ఆఫీస్ లోకి ఓ వ్యక్తి చొరబడి రివాల్వర్ తో పాటు.. కోట్లాది రూపాయల విలువైన భూముల డాక్యూమెంట్స్ చోరీ చేశాడు. ఈమే
Read Moreగతవారం కూతుర్ని చంపిన భార్య స్నేహితుడు.. మనోవేదనతో తండ్రి ఆత్మహత్య
వివాహిత మహిళ భర్తకు తెలియకుండా నడిపిన బయటి పరిచయాలు.. బిడ్డ, భర్త ప్రాణాలను బలితీసుకున్నాయి. తనతో సన్నిహితంగా ఉన్న వాడే తన ఐదేళ్ల కుమా
Read Moreగన్ తో బెదిరించి..పర్సుతో పారిపోతూ..
హైదరాబాద్, వెలుగు : యూపీకి చెందిన అన్వర్ అలీ(19), బాబుల్ రెడ్డినగర్ లో ఉంటున్నాడు. లాక్డౌన్తో పనులు లేక దొంగగా మారాడు. మంగళవారం మైలర్ దేవ్ పల్లి
Read Moreసొంతవాళ్లనే చంపుకుంటున్రు
క్షణికావేశంలో జరుగుతున్న హత్యలు ఆగమవుతున్న కుటుంబాలు చిన్న గొడవలు, మద్యం,అక్రమ సంబంధాలే కారణాలు ఉమ్మడి జిల్లాలో 50 రోజుల్లో ఆరు ఘటనలు తండ్రిపై గొడ్డలి
Read Moreఈ-కామర్స్ అడ్డాగా నలుగురి ట్రాప్
హైదరాబాద్,వెలుగు: ఈ–కామర్స్ అడ్డాగా శుక్రవారం ఒక్కరోజే నలుగురిని ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్ రూ.3లక్షల12 వేలు కాజేశారు. చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్
Read Moreహైదరాబాద్ లో ఒక్కరోజే 4 మర్డర్లు
మెహదీపట్నం, లంగర్హౌజ్ ఏరియాల్లో దారుణం హైదరాబాద్, వెలుగు: సిటీలో శుక్రవారం వరుస హత్యలు కలకలం రేపాయి. మెహదీపట్నం ఏరియాలోనే వేర్వేరు ఘటనల్లో నలుగురు హ
Read Moreకొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య
జగిత్యాల, క్రైమ్ : దసరాకు ముందు కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోగా అతడిని తలుచుకుంటూ తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
Read Moreవృద్ధురాలిని చంపేసి 10 తులాల బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహిపట్నం మండలం కందుకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు బాలామణిని గొంతు నుమిలి హత్య చేశారు
Read MoreMBBS స్టూడెంట్ దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి..
భూపాలపల్లి: మెడిసిన్ స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం రేగొండ మండలం కనిపర్తిలో జరిగింది. ఖమ్మంలోని మమతా మెడి
Read More












