
Crime News
హైదరాబాద్ లో ఒక్కరోజే 4 మర్డర్లు
మెహదీపట్నం, లంగర్హౌజ్ ఏరియాల్లో దారుణం హైదరాబాద్, వెలుగు: సిటీలో శుక్రవారం వరుస హత్యలు కలకలం రేపాయి. మెహదీపట్నం ఏరియాలోనే వేర్వేరు ఘటనల్లో నలుగురు హ
Read Moreకొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య
జగిత్యాల, క్రైమ్ : దసరాకు ముందు కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోగా అతడిని తలుచుకుంటూ తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
Read Moreవృద్ధురాలిని చంపేసి 10 తులాల బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహిపట్నం మండలం కందుకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు బాలామణిని గొంతు నుమిలి హత్య చేశారు
Read MoreMBBS స్టూడెంట్ దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి..
భూపాలపల్లి: మెడిసిన్ స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం రేగొండ మండలం కనిపర్తిలో జరిగింది. ఖమ్మంలోని మమతా మెడి
Read Moreడబ్బులు డిపాజిట్ చేయకుండా చోరీ డ్రామా
కూకట్ పల్లి, వెలుగు: బ్యాంక్ లో డిపాజిట్ చేయమని ఓనర్ ఇచ్చిన డబ్బులను కొట్టేసి..చోరీ డ్రామా ఆడిన వర్కర్, డ్రైవర్ ని కూకట్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు
Read Moreసైంటిస్ట్ సురేశ్ మర్డర్ కేసులో అదుపులో నిందితుడు
సైంటిస్ట్ సురేశ్ మర్డర్ కేసులో అదుపులో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ పై అనుమానాలు ఏసీపీ నేతృత్వంలోని మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు హైదర
Read Moreప్రియురాలితో భర్త.. చితకబాదిన భార్య
వరంగల్ : ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడె గా పట్టుకుని చితకబాదింది ఓ మహిళ. ఈ సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ లో జరిగింది. శివ
Read Moreనమ్మి పంపితే పన్నెండేళ్ళ అమ్మాయి పై అత్యాచారయత్నం
హైదరాబాద్: తనకు కూతురు వయసున్న బాలికపై అత్యాచారయత్నం చేశాడు ఓ మేస్త్రీ. తన దగ్గర కూలి పనులు చేసే దంపతుల కుమార్తే(12)పై కన్నేసిన మేస్త్రీ చివరకు కటకటాల
Read Moreవాట్సాప్ స్టేటస్.. కుమార్తెలతో తల్లి ఆత్మహత్య
బెంగళూరు : భర్త చేసిన పాడు పనికి తట్టుకోలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తమ తండ్రి చేసిన పాడు పనికి జీవితం మీద విరక్తి కలిగిందన
Read Moreరంగారెడ్డి జిల్లాలో మేకల కాపరి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో మేకల కాపరిని దారుణంగా హత్య చేశారు. తులేకలాన్ గ్రామానికి చెందిన కొరివి యాదయ్య (48)ను ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మేకల మంద వద్దకు
Read Moreభార్యకు మందుల కోసం వెళ్లాడు.. రైలు ఢీకొని నవ వరుడు మృతి
కామారెడ్డిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల
Read Moreనటిని పెళ్లి చేసుకుంటానంటూ రచ్చ చేశాడు
సినిమా, టీవీల్లో నటించే నటీమణులపై అభిమానం పెంచుకోవడం కామన్. కానీ ఓ యువకుడు ఓ టీవీ నటిని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆ నటిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకు
Read Moreమారేడ్ పల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
హైదరాబాద్ : ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నామని తెలిపారు మారేడ్ పల్లి పోలీసులు. రైల్ నిలయం అంబెడ్కర్ నగర్ కు చెందిన నిందితుడు టమాట శివన
Read More