crops

కలెక్టరేట్ ను ముట్టడించిన ఆర్డీఎస్ రైతులు

గద్వాల, వెలుగు: పంటలు ఎండుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఆర్డీఎస్  రైతులు సోమవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరే

Read More

ప్రణాళికతో సాగు చేస్తే పంటలను రక్షించుకోవచ్చు

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్​లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్వల

Read More

సాగుభూమి సారానికి భరోసా ఏది..?

  వ్యవసాయ భూమిలో రసాయనిక ఎరువులు, మందుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల  సాగుభూమితోపాటు పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Read More

క్షీణిస్తున్న భూసారం.. అసలు భూసారం అంటే ఏమిటి.?

మనిషి అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం చేస్తున్నకొద్దీ భూమి సహజ స్వరూపం మారిపోతోంది. వ్యవసాయానికి కీలకమైన భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎంతో

Read More

విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష వ్యవసాయంలో సంచలనాత్మక మైలురాయిని సాధించింది. పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసీలోక

Read More

పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు

అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టాల పాలైన రైతులకు.. బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. సీజన్ తో సంబంధం లేకుండా ఫుల్ డ

Read More

ఉల్లిగడ్డ రూ 80 .. పది రోజుల్లో సెంచరీ కొట్టొచ్చంటున్న వ్యాపారులు

రాబోయే రెండు మూడు నెలలూ ఇదే పరిస్థితి గతేడాది ధరలు లేక.. ఈ సారి సాగుకు దూరంగా రైతులు కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి  మార్కెట్​లో

Read More

స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలి : రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్

జన్నారం, వెలుగు: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని గతంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ

Read More

డీఏపీ టెన్షన్​ కొరతపై ప్రచారం .. రైతుల్లో ఆందోళన

ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రత్యామ్నాయ ఎరువులపై సూచనలు డీలర్లతో అగ్రికల్చర్​ ఆఫీసర్ల మీటింగ్​ యాదాద్రి, వెలుగు : యాసంగి పంటల సీజన్ మొదలైంద

Read More

యాసంగికి రెడీ .. 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు  యాక్షన్ ​ప్లాన్ రెడీ చేసిన వ్యవసాయ శాఖ కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో రైతులు

Read More

దళారుల ఇష్టారాజ్యం .. రైతుల పంటలు తక్కువ ధరకు కొనుగోలు

కాపు కాయలేక, వానలకు భయపడి అమ్ముంటున్న  రైతులు  సెంటర్లలో  అన్నదాతలకు అడ్డంకిగా సర్కార్ నిబంధనలు  ఎక్కడ చూసినా కల్లాల్లోనే&n

Read More

రైతులకు పరిహారం చెల్లిస్తాం : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  మిర్యాలగూడ, వెలుగు : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్

Read More

మెదక్‌‌లో వర్షం..కొట్టుకుపోయిన వడ్లు

మెదక్, వెలుగు : అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. మెదక్‌&zw

Read More