crops
సాగర్ ఎడమ కాల్వను ఎట్టికి వదిలేసిన్రు!
ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే సాగర్ ఎడమ కాల్వను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కాల్వ లైనింగ్ దెబ్బతిని, తరుచూ గండ్లు పడ్తున్నా క
Read Moreనివేదికలకే పరిమితమైన ఆఫీసర్లు
పరిహారం అందుతలే! నివేదికలకే పరిమితమైన ఆఫీసర్లు ఆందోళనలో రైతులు నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు, వరదలతో పంటలు
Read Moreమక్కలపై తీవ్ర ప్రభావం.. రైతులకు భారీ నష్టం
వానలకు పంటలు ఆగం మక్కలపై తీవ్ర ప్రభావం.. రైతులకు భారీ నష్టం పత్తి, మిరపకు కష్టకాలం .. తెరపివ్వని వానలతో తెగుళ్లు వ్యాప్తి హైదరాబాద్&
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరు వాన
వనపర్తి టౌన్, వీపనగండ్ల, అచ్చంపేట, ఆమనగల్లు, పెబ్బేరు, గోపాల్ పేట, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజ
Read Moreఫీల్డ్లో సర్వే నంబర్లు తెలియక ఏఈవోలకు ఇక్కట్లు
మహబూబ్నగర్, వెలుగు:రాష్ట్రంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి, దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా పంటల నమోదు చేపడుతోంది. ఈస
Read Moreలక్ష్యానికి దూరంగా పంటల సాగు..రైతన్న ఆందోళన
పంటల నమోదు ప్రారంభించిన వ్యవసాయ శాఖ భారీ వర్షాలతో తేరుకోని పత్తి, సోయా, వరి పంటలు లక్ష్యానికి దూరంగా పంటల సాగు..దిగుబడులపై రైతన్న ఆందోళన
Read Moreవ్యవసాయ శాఖ టార్గెట్ 1.43 కోట్ల ఎకరాలు
71 శాతం సాగైన పంటలు పత్తి 48.29 లక్షలు, వరి 34.95 లక్షల ఎకరాల్లో సాగు జోరందుకున్న వరి నాట్లు ఈనెల చివరి వరకు అవకాశం పంటల
Read Moreరైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య లొల్లి
కొల్లాపూర్(నాగర్కర్నూల్), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు
Read Moreనాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె
ఈ నెలాఖరు వరకే నాట్లకు చాన్స్ ట్రాక్టర్లు, ఎరువుల కొరత భూమిని పడావ్ పెట్టలేక రైతన్నలే సాగుచేసుకుంటున్నరు హైదరాబాద్
Read Moreతెగిన చెరువు కట్ట..320 ఎకరాల్లో పంట నష్టం
మహబూబ్నగర్/నవాబ్పేట, వెలుగు: పుండు ఒకచోట అయితే మందు మరోచోట పెట్టినట్లుంది ఇరిగేషన్ ఆఫీసర్ల తీరు. మహ
Read Moreసాగులో నల్గొండ టాప్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 63.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివే
Read Moreరైతుల ఆదాయంపై ఎస్బీఐ రిపోర్టులో ఏముందంటే...
ముంబై: 2018–2022 మధ్య కాలంలో దేశంలోని రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7 రెట్లు దాకా పెరిగినట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట
Read Moreపంటలు నీటమునిగితే పైసా కూడా ఇయ్యరు
తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అధికార పార్టీ లీడర్లు అనేక వేదికలపై చెప్పారు. రైతు బంధు లాంటి విప్లవాత్
Read More