crops
గ్లోబల్ వార్మింగ్తో ఎవుసానికి దెబ్బ
గ్లోబల్ వార్మింగ్తో ఎవుసానికి దెబ్బ గతి తప్పుతున్న కాలాలు హైదరాబాద్, వెలుగు : ఒకప్పుడైతే.. ఎప్పుడు వానొస్తది, ఎప్పుడు రాదనే
Read Moreపంటల బీమా లేదు.. పరిహారం ఇస్తలేరు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మూడేళ్లుగా పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించడం లేదు. దాదాపు రూ. 13 కోట్ల వరకు పరిహారం రైతులకు అందాల్సి ఉ
Read Moreగాలివాన.. వడగండ్ల బీభత్సం
రాలిన వడ్లు.. తడిసిన ధాన్యం కూలిన గోడలు.. ఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులు రెండు వారాల్లో రెండోసారి.. ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు యాదాద్రి, వెలుగు : యా
Read Moreరైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నాం : సీఎం కేసీఆర్
రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యట
Read Moreఎకరానికి రూ.10వేల సాయం.. కేంద్రానికి నివేదికలు పంపం : కేసీఆర్
పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయ
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి
నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న
Read Moreరైతుల్ని నిండాముంచిన చెడగొట్టు వానలు
మక్క, మామిడి, వరి, మిర్చికి తీవ్ర నష్టం కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు ఐదుకు చేరిన పిడుగుపాటు మృతుల సంఖ్య వెలుగు, నెట్వర్క్: రెం
Read Moreనీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు
ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల
Read More25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసిం
Read Moreనీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్
ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ కెనాల్స్కు అడ్డుకట్టలు కట్టి పా
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్
పంటలు సరిగా పండక అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన తేలు రాములు (42), సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఈదుగల్ల మల్లేశ
Read Moreసాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు
Read MoreLMD కాకతీయ కాలువకు నీటి విడుదల
కరీంనగర్: LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్
Read More












