crops

నీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్

ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు నాగార్జునసాగర్​, ఎస్సారెస్పీ కెనాల్స్​కు అడ్డుకట్టలు కట్టి పా

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్

పంటలు సరిగా పండక అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లా తిమ్మాపూర్​కు చెందిన  తేలు రాములు (42), సిద్దిపేట జిల్లా  వెంకట్రావుపేటలో ఈదుగల్ల మల్లేశ

Read More

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు

Read More

LMD కాకతీయ కాలువకు నీటి విడుదల

కరీంనగర్:  LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్

Read More

ఇండ్లు..చేలల్లో  కిష్కిందకాండ

మహబూబాబాద్, వెలుగు: ఊళ్లల్లో ఇండ్లు, పంట చేలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కోతుల దాడులతో జనం భయపడుతున్నారు. &nbs

Read More

కాలుష్య కోరల్లో భూపాలపల్లి పెద్ద చెరువు

దగ్గరుండి విడుదల చేస్తున్న ఆఫీసర్లు చర్మ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు కలుషిత నీటిని తాగలేకపోతున్న పశువులు 500 ఎకరాల పంట సాగు ప్రశ్నార్థ

Read More

విశ్లేషణ: జన్యుమార్పిడి పంటలతో నష్టం

అభివృద్ధి చెందిన దేశాల బహుళజాతి సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ‘మురికి’ పరిజ్ఞానాన్ని అమ్మి, లక్షలకు లక్షల కోట్లు దోచుకోడం పరిపాట

Read More

కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా:  గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రై

Read More

భూమిలేని రైతులను రైతులే కాదన్నట్లు చూస్తున్నారు

తెలంగాణలో రైతు సంక్షేమం పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ వ్యవసాయ భూమి ఉన్న పట్టాదారులకే అందుతున్నాయి తప్ప.. పంట పండించే నిజమైన రైతుకు అందడం లే

Read More

వరంగల్ మార్కెట్లో నిలిచిపోయిన పత్తి, మిర్చి కొనుగోళ్లు

రైతుకు గన్నీబ్యాగ్కు  రూ.30 చెల్లించడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు వరంగల్: ఎనుమాముల మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిప

Read More

ఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలేనా ?: రైతు స్వరాజ్య వేదిక

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మూలం సురక్షితమైన , పౌష్టికమైన, వైవిధ్యమైన ఆహారం తగినంత అందరికీ అందుబాటులో ఉండడం. భారత దేశంలో మూడింట ర

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : రైతులు సాధారణ పంటలను వదిలి లాభదాయకమైన  ఆయిల్ పామ్, మల్బరీ పంటల వైపు దృష్టి సారించాలని సిద్దిపేట రూరల్ మండలం ఎంపీపీ గన్న

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా

Read More