crops

పంటల బీమా లేదు..  పరిహారం ఇస్తలేరు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మూడేళ్లుగా పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించడం లేదు. దాదాపు రూ. 13 కోట్ల వరకు పరిహారం రైతులకు అందాల్సి ఉ

Read More

గాలివాన.. వడగండ్ల బీభత్సం

రాలిన వడ్లు.. తడిసిన ధాన్యం కూలిన గోడలు.. ఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులు రెండు వారాల్లో రెండోసారి.. ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు యాదాద్రి, వెలుగు : యా

Read More

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నాం : సీఎం కేసీఆర్

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.  కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యట

Read More

ఎకరానికి రూ.10వేల సాయం.. కేంద్రానికి నివేదికలు పంపం : కేసీఆర్

పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయ

Read More

నిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి

నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న

Read More

రైతుల్ని నిండాముంచిన చెడగొట్టు వానలు

మక్క, మామిడి, వరి, మిర్చికి తీవ్ర నష్టం   కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు ఐదుకు చేరిన పిడుగుపాటు మృతుల సంఖ్య వెలుగు, నెట్​వర్క్: రెం

Read More

నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్​లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్​అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల

Read More

25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసిం

Read More

నీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్

ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు నాగార్జునసాగర్​, ఎస్సారెస్పీ కెనాల్స్​కు అడ్డుకట్టలు కట్టి పా

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్

పంటలు సరిగా పండక అప్పుల బాధ భరించలేక నిర్మల్ జిల్లా తిమ్మాపూర్​కు చెందిన  తేలు రాములు (42), సిద్దిపేట జిల్లా  వెంకట్రావుపేటలో ఈదుగల్ల మల్లేశ

Read More

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

గద్వాల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో రాస్తారోకోలు పంటలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మూడు జిల్లాల్లో రాస్తారోకోలు

Read More

LMD కాకతీయ కాలువకు నీటి విడుదల

కరీంనగర్:  LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్

Read More

ఇండ్లు..చేలల్లో  కిష్కిందకాండ

మహబూబాబాద్, వెలుగు: ఊళ్లల్లో ఇండ్లు, పంట చేలపై కోతులు దండయాత్ర చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కోతుల దాడులతో జనం భయపడుతున్నారు. &nbs

Read More