చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. సుమారు 25 ఏనుగులు10 ఎకరాల మేర ఆస్తి నష్టం చేసినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏనుగుల గుంపు సుమారు 7 మంది రైతుల వ్యవసాయ పొలాలలో ప్రవేశించి నష్టం చేసినట్టులు బాధితులు తెలుపుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి అనే రైతుకు చెందిన అరటి తోపును ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు వచ్చినపుడు ఫారెస్ట్ గార్డ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని రైతులు వాపోయారు. ఏనుగుల్ని కట్టడి చేసి, జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం
- ఆంధ్రప్రదేశ్
- February 28, 2023
లేటెస్ట్
- రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- అయోధ్యలో మోదీ రోడ్ షో.. వారణాసిలో నామినేషన్ ఎప్పుడంటే?
- MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. హార్దిక్ సేనకు డూ or డై మ్యాచ్
- Malavika Jayaram : గుడిలో సింపుల్గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కొత్త సీటు వెతుకున్నారు.. ఈ విషయం నేను పార్లమెంటులోనే చెప్పా : ప్రధాని మోదీ
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్