crops

వరి వద్దనడంతో రైతుల బలవన్మరణం

పంట అమ్ముడుపోక, అప్పులు తీరక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు యాసంగిలో వరి వద్దనడంతో మరికొందరు బలవన్మరణం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడుతున్న కుట

Read More

ఇంకా కల్లాలు, సెంటర్లలోనే వడ్లు

కొనుగోళ్ల  కోసం అన్నదాతల ఎదురుచూపులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంట్​లో టీఆర్​ఎస్​ లొల్లి ఇచ్చిన టార్

Read More

తెలంగాణలో రబీ పంటలపై కేంద్రం క్లారిటీ

తెలంగాణాలో  పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. 2021 రబీ సీజన్ కు సంబంధించి వరి లేదా ఇతర ప

Read More

పంట కోయక ముందే నిర్ణయం ప్రకటించాలి

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి హైదరాబాద్: వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి స్ప

Read More

పంటల మార్పిడి ఈజీ కాదు

90 శాతానికిపైగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది పంటలే నిర్మల్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ మార్కెట

Read More

ఇతర పంటల సాగుపై కూడా దృష్టి పెట్టాలె

వ‌న‌ప‌ర్తి : రైతులు ఒక్క వరి కాకుండా ఇతర పంటల సాగుపై కూడా దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాకు వ

Read More

కేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్

కిషన్​రెడ్డి రండ మంత్రి,  చేతగాని దద్దమ్మ, ఉన్మాది సిగ్గు, లజ్జ ఉంటే కిషన్​రెడ్డి, పీయూష్​ గోయల్​ కండ్లు తెర్వాలె రైతు హంతక పార్టీ బీజేప

Read More

కరోనా ఊరికి తరిమింది..  ఎవుసం ఏడిపిస్తంది

కరోనా ఊరికి తరిమింది..  ఎవుసం ఏడిపిస్తంది లాక్​డౌన్​ తో ఉద్యోగాలు పోయి పల్లెబాట వ్యవసాయంలోకి దిగిన వేలాది యూత్ ప్రస్తుత పరిస్థితులలో యువ

Read More

విత్తనాలియ్యరు.. ఏమెయ్యాల్నో చెప్పరు..

వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కారు వరి వద్దని చెప్పుడుకే సర్కారు పరిమితం  పునాస పంటలు వేసుకొమ్మని సూచనలు ఏవి, ఎంత వెయ్యాలో

Read More

ధాన్యం తగులబెట్టి రైతుల నిరసన

వడ్లు కొనాలని పలుచోట్ల ధర్నాలు వెలుగు నెట్​వర్క్​: వడ్లు కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెడుగొట్టువానలతో వడ్లు తడి

Read More

వడ్లు కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటా

కల్లాలు, సెంటర్లలోనే మొలకెత్తిన వడ్లు ఈ పాపం ఎవరిది? గోస పడుతున్న రైతులు తేమ సాకుతో దింపుకోని మిల్లర్లు మెజారిటీ సెంటర్లలో కాంటాలు బంద్​

Read More

ధాన్యం కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోయినా.. మీ గుండెలు కరగడం లేదు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయి కానీ.. కొనుగోలు కేంద్రాల్ల

Read More

దేశం కోసం కూడా పోరాడుతం

ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు వడ్లను కేంద్రం కొంటదా?.. కొనదా? రైతు సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తం: సీఎం కేసీఆర్ ఢిల్లీ దాకా యాత్రం చేస

Read More