crops

 పరిహారం ఇచ్చేది ఎప్పుడు.. సర్వే చేసుకొని పోయిన ఆఫీసర్లు 

అప్పులు చేసి నష్టాన్ని పూడ్చుకున్న బాధితులు నష్ట పరిహారం కోసం ఇంకా ఎదురుచూపులు పెద్దపల్లి, వెలుగు: గత ఏడాది జులైలో కురిసిన వర్షాలు, వరదల వల్

Read More

వర్షాల నుంచి పంటలను కాపాడుకోండి.. రైతులకు అగ్రికల్చర్​ వర్సిటీ సూచనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలని రైతులకు అగ్రికల్చర్​ యూనివ

Read More

తెలంగాణలో కూరగాయల రేట్లు తగ్గుతయ్!

కొద్ది రోజుల్లో మార్కెట్ కు రానున్న పంటలు  డిమాండ్ కు సరిపడా వస్తే ధరలు తగ్గే చాన్స్   వివిధ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు 

Read More

మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తం

మంత్రి గంగుల కమలాకర్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మిల్లర్లు  హైదరాబాద్‌, వెలుగు : మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప

Read More

ముసురుకున్న తెలంగాణ.. భారీ వర్షాలు.. సికింద్రాబాద్ లో ట్రాఫిక్​ జామ్​

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జల కళను సంతరించుకుంటున్నాయి. దీంతో బీడు వారిన రైతన్నల ఆ

Read More

వర్షాల కోసం ఏకనామ జపం 24 గంటలపాటు

వర్షాలు పడి  పంటలు బాగా పండాలని మేళ్లచెరువు లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తులు పూజా కార్యక్రమాలు చేపట్టారు.అందులో భాగంగా గణపతి పూజ ని

Read More

గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400

దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు టమాటా సరసన పచ్చిమిర్చి, అల్లం కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో

Read More

తినే పంటలు వేయట్లే.. ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు

తినే పంటలు వేయట్లే ఆహార పంటలపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు వాణిజ్య పంటల వైపే రైతుల మొగ్గు  ఆయిల్‌‌ సీడ్స్‌‌, మిల్లెట్ల

Read More

డ‌బుల్ హాట్ : ప‌ర్చిమిర్చి కిలో రూ.160

రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చోగా..తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లలో

Read More

ఉత్పాదక శక్తి పెంపుతో రైతుల ఆదాయం పెరగాలి : తెలంగాణ రైతు సంఘం

ఐ క్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల ద్వారా అందే పోషక విలువలు, వాతావరణ వేడి దుష్ఫలితాలను ఎదు

Read More

అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా న్యాయం జరగలే

పెద్దపల్లి, వెలుగు:  కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని   ఐదు నెలల క్రితం  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ,

Read More

కనీస మద్దతు ధర రెట్టింపే బీజేపీ లక్ష్యం: బండి సంజయ్

    పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై హర్షం      రైతుల మేలు కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: డీకే అరుణ 

Read More

మాది రైతుల ప్రభుత్వం.. మద్దతు ధర పెంపు హర్షణీయం: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నార

Read More