crops

వ్యవసాయ శాఖ టార్గెట్​ 1.43 కోట్ల ఎకరాలు

71 శాతం సాగైన పంటలు పత్తి 48.29 లక్షలు, వరి  34.95 లక్షల ఎకరాల్లో సాగు  జోరందుకున్న వరి నాట్లు ఈనెల చివరి వరకు అవకాశం  పంటల

Read More

రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య లొల్లి

కొల్లాపూర్​(నాగర్​కర్నూల్​), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్​ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు

Read More

నాట్లకు కైకిలోళ్లు దొర్కుతలె

ఈ నెలాఖరు వరకే నాట్లకు చాన్స్‌‌ ట్రాక్టర్లు, ఎరువుల కొరత భూమిని పడావ్ పెట్టలేక రైతన్నలే సాగుచేసుకుంటున్నరు హైదరాబాద్‌‌

Read More

తెగిన చెరువు కట్ట..320 ఎకరాల్లో పంట నష్టం

మహబూబ్​నగర్​/నవాబ్​పేట, వెలుగు: పుండు ఒకచోట అయితే మందు మరోచోట పెట్టినట్లుంది ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల తీరు. మహ

Read More

సాగులో నల్గొండ టాప్‌

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 63.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివే

Read More

రైతుల ఆదాయంపై ఎస్బీఐ రిపోర్టులో ఏముందంటే...

ముంబై: 2018–2022 మధ్య కాలంలో దేశంలోని రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7  రెట్లు దాకా పెరిగినట్లు ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు వెల్లడించింది. మహారాష్ట

Read More

పంటలు నీటమునిగితే పైసా కూడా ఇయ్యరు

తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అధికార పార్టీ లీడర్లు అనేక వేదికలపై చెప్పారు. రైతు బంధు లాంటి విప్లవాత్

Read More

వర్షాలకు దెబ్బతిన్న పునాస పంటలు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పునాస పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చేన్లు జ

Read More

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వానలు

రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయ

Read More

పోడు భూముల్లో పంట ధ్వంసం చేయొద్దని ఏకగ్రీవ తీర్మానం

ఐటీడీఏ పాలకమండలి మీటింగ్ పంటలు ధ్వంసం చేయొద్దని భద్రాచలం ఐటీడీఏ తీర్మానం హాజరైన మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ భద్రాచలం,వెలుగు:&nb

Read More

పోడు సాగును అడ్డుకున్న అధికారులు

నాగర్ కర్నూల్, వెలుగు: ఏండ్ల తరబడి తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పంట వేయొద్దని అటవీ అధికారులు అడ్డుకోవడంతో  ఓ గిరిజన మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి

Read More

14పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

14 పంటలకు ఎంఎస్‌‌‌‌పీ పెంచుతూ కేంద్రం నిర్ణయం వరికి రూ. 100.. పత్తికి రూ. 355 పెంపు  అత్యధికంగా నువ్వులకు రూ. 523, పెస

Read More

పాలమూరు జిల్లాలో దౌర్జన్యంగా భూసేకరణ యత్నం

మహబూబ్​నగర్/జడ్చర్ల, వెలుగు: ఉన్నతాధికారుల ఒత్తిళ్లో.. లేదా హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేనితనమో తెలియదు గాని పాలమూరు జిల్లాలో అధికారులు రెచ్చిపోయారు. నిర

Read More