crops

అన్నదాతల కష్టం.. నీళ్ల పాలైంది

కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు:  అన్నదాతల కష్టం.. నీళ్ల పాలైంది. అమ్మేందుకు మార్కెట్లలో, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు శనివారం కురిసిన అకాల వర్షం

Read More

10  రోజుల్లో పరిహారం ఇస్తామన్న దొర రూపాయివ్వలే : షర్మిల

సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల. రైతులను మోసగిస్తున్న సీఎం కేసీఆర్ 420 అని వ్యాఖ్యానించారు. &nb

Read More

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెగడపల్లి, వెలుగు: ఈదురు గాలులు, అకాల వర్షంతో    మామిడి కాయలు  నేలపాలయ్యాయని, రైతులకు ఎకరాకు రూ. 40 వేల నష్ట పరిహారం అందజేయాలని రాష్ట్ర

Read More

మూసీ నీటి పంటలతో క్యాన్సర్ ముప్పు

మూసీ నీటి పంటలతో క్యాన్సర్ ముప్పు పిల్లలకు, యూత్​కే రిస్క్ ఎక్కువ ఎన్​జీఆర్ఐ, జేఎన్​టీయూ అధ్యయనంలో వెల్లడి  గౌరెల్లి, తిమ్మయ్యగూడ, కుత్బ

Read More

గ్లోబల్​ వార్మింగ్​తో ఎవుసానికి దెబ్బ

గ్లోబల్​ వార్మింగ్​తో ఎవుసానికి దెబ్బ గతి తప్పుతున్న కాలాలు హైదరాబాద్, వెలుగు : ఒకప్పుడైతే.. ఎప్పుడు వానొస్తది, ఎప్పుడు రాదనే

Read More

పంటల బీమా లేదు..  పరిహారం ఇస్తలేరు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మూడేళ్లుగా పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించడం లేదు. దాదాపు రూ. 13 కోట్ల వరకు పరిహారం రైతులకు అందాల్సి ఉ

Read More

గాలివాన.. వడగండ్ల బీభత్సం

రాలిన వడ్లు.. తడిసిన ధాన్యం కూలిన గోడలు.. ఎగిరిపోయిన ఇండ్ల పై కప్పులు రెండు వారాల్లో రెండోసారి.. ఇబ్బందుల్లో రైతులు, ప్రజలు యాదాద్రి, వెలుగు : యా

Read More

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నాం : సీఎం కేసీఆర్

రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.  కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యట

Read More

ఎకరానికి రూ.10వేల సాయం.. కేంద్రానికి నివేదికలు పంపం : కేసీఆర్

పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయ

Read More

నిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి

నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న

Read More

రైతుల్ని నిండాముంచిన చెడగొట్టు వానలు

మక్క, మామిడి, వరి, మిర్చికి తీవ్ర నష్టం   కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు ఐదుకు చేరిన పిడుగుపాటు మృతుల సంఖ్య వెలుగు, నెట్​వర్క్: రెం

Read More

నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్​లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్​అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల

Read More

25 ఏనుగుల గుంపు..10 ఎకరాల అరటితోట ఆగం

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయితీ దిగువ మారుమూల గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం అర్థరాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసిం

Read More