demands

గిరిజనులపై దాడులను నియంత్రించాలి : గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక

హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన, ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని.. వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్య

Read More

18 డిమాండ్లలో 16కు సింగరేణి యాజమాన్యం ఓకే

పెద్దపల్లి జిల్లా : గత 18 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను సింగరేణివ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు విరమించారు. 18 డిమాండ్లలో 16 డిమాండ్లను సింగరేణ

Read More

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం

హన్మకొండ: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం హన్మకొండలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల మీ

Read More

ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు ఏం డిమాండ్ చేశారో.. ఇప్పుడూ అవే డిమాండ్లు

కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును రిస్క్ లో పెడుతుండు అసెంబ్లీలో విద్యారంగ చర్చ జరిగేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ

Read More

అభివృద్ధి పనులకు ఫండ్స్​కేటాయించాలి

మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు  భార్య లోపల...  భర్త బయట నిరసన రామకృష్ణాపూర్,వెలుగు: క్యాతన్ పల్లి మున్సిప

Read More

విభజన హామీలు నెరవేర్చకుంటే ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ ఢిల్లీలోని రాజ్ ఘట్ దగ్గ

Read More

ప్రతికూల వాతావరణంలో సైతం ఆందోళన చేస్తుంటే..

ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా పాతర పెట్టే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ హైదరాబాద్: తమ సమస్యలు

Read More

పంట కోతల సమయంలో కరెంట్ కోతలా?

హైదరాబాద్: పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర

Read More

నిర్వాసిత బంధు ప్రకటించాలె

ఎమ్మెల్యే చెన్నమనేని ఇంటి ముట్టడికి  మిడ్​మానేరు నిర్వాసితుల యత్నం వేములవాడ, వెలుగు :మిడ్​మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిం చాలని ముంప

Read More

అరెస్టు చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలి

పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అమరావతి: ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి హాజరైనా.. వచ్చేందుకు ప్రయత్నించిన ఉద్

Read More

ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన రైతు సంఘాలు

MSP, ఉద్యమ కేసుల ఎత్తివేత సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చల కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించాయి రైతు సంఘాలు. రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్,

Read More