Democracy
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ
Read Moreవిశ్లేషణ: విలువలు లేనిపార్టీలు.. పట్టింపు లేని ప్రభుత్వం
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రభుత్వ అధినేతలు కీలక పాత్ర పోషించాలి. చౌకబారు మాటలు, అశ్లీల పదజాలం, ఇతరుల గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడడం అవివేకమే క
Read Moreనేను, వాజపేయి తప్ప మిగతా ప్రధానులంతా కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చినోళ్లే
వ్యాపారాలు చేయడమన్నది ప్రభుత్వం చేయాల్సిన పని కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగ
Read Moreకేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడి....భట్టి విక్రమార్క
దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్
Read MoreTRS ఎంపీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదు
పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సభలో టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం
Read Moreఓటే.. వజ్రాయుధం
ఏ ఎలక్షన్ వచ్చినా క్యూలో నిలబడి ఓటు వెయ్యాలంటే చాలా మంది ఇష్టపడరు. ఎలక్షన్ రోజు సెలవు వస్తే ఎంజాయ్ చేద్దామని చూసే వారే ఎక్కువ మంద
Read Moreవిశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి
రాజకీయం–నేరం కలగలిసి కాపురం చేస్తున్న సమయం ఇది. ప్రజాప్రతినిధుల పేరుతో, రాజకీయ పార్టీల్లో తమకున్న పదవుల పేరుతో నీతిమాలిన చర్యలకు, దందాలకు పాల్పడ
Read Moreఅక్షరాస్యుల మీద దాడులు చేయడం.. ప్రజాస్వామ్యం మీద చేసినట్లే
ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాలు ఇవ్వకుండా కుంటి సాకులు చెప్పడం సబబుకాదు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో సీపీఐ పాల్గొంటుంది
Read Moreవిశ్లేషణ: దేశంలో ఎన్నికలు జరిగి 70ఏళ్లు పూర్తి
మన దేశంలో తొలి జనరల్ ఎలక్షన్లు జరిగి 70 ఏండ్లు పూర్తయ్యాయి. స్వతంత్ర భారతంలో 1951 అక్టోబర్ 25న తొలిసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా 1952 ఫిబ్రవరి 21
Read Moreమోడీ సర్కార్కు ట్యూషన్ అవసరం
12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోడీ సర్కార్కు ప్ర&z
Read Moreఒకే కుటుంబం పార్టీని తరాల పాటు నడిపిస్తే ఎలా?
న్యూఢిల్లీ: ఒకే కుటుంబం కొన్ని తరాలపాటు పార్టీలను పాలించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీని వల్ల పార్టీలోని అన్ని వ్య
Read Moreవిశ్లేషణ: డేంజర్లో డెమొక్రసీ?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఇది నిలిచిందని రాజకీయ నాయకులే
Read Moreన్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకమే ప్రజాస్వామ్యానికి బలం
కోర్టులు సమాజానికి చాలా ముఖ్యమన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం.. ప్రజాస్వామ్యానికి చాలా బలాన్నిస్తోందన్నారు. క
Read More