Democracy

టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి : ఆకునూరి మురళి

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి హైదరాబాద్, వెలుగు : మునుగోడు కౌంటింగ్ ను వెంటనే నిలిపివేయాలని, ఆ బైపోల్ ను రద్దు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

Read More

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నీతులు చెబుతున్నారు: కోదండరెడ్డి

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు చెప్పాల్సిన  బాధ్యత టీఆర్ఎస్,  బీజేపీలదేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు

Read More

కేసీఆర్ ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర

Read More

మునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వి

Read More

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSతో కలిసి పనిచేస్తాం:తమ్మినేని వీరభద్రం

తెలంగాణలో మత రాజకీయాలకు తావులేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ నేతలు స్వామిజీల పేరుతో వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొను

Read More

ఖుల్లంఖుల్లా: మునుగోడులో ఓడేది ప్రజలు, ప్రజాస్వామ్యమే: దిలీప్ రెడ్డి

‘‘ఓ నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట,  తోటి జంతువుల్ని సంహరించనని, ఈ కట్టుకథ విన

Read More

ఫామ్​హౌస్​ ఫైల్స్ సీబీఐకి పంపినం : సీఎం కేసీఆర్

జయప్రకాశ్​ నారాయణ్​ మాదిరి ఉద్యమిస్తం: కేసీఆర్​ మా ఎమ్మెల్యేలను కొంటమంటే, ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ఊరుకోవాల్నా? నిందితులు కేంద్ర హోంమంత్రి, ప్

Read More

ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  కోల్‌కతా: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందో

Read More

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోంది : బోయినపల్లి వినోద్​కుమార్

యాదాద్రి, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​ అన్నారు. యాదాద్రి జ

Read More

ఓట్లు అమ్ముకొని తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్రు

“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైస

Read More

ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు

టెర్రరిజంపై కలిసి ఫైట్​చేద్దాం ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు 90వ ఇంటర్​పోల్​ సమావేశాలు ప్రారంభం న్యూఢిల్లీ: టెర్రరిస్టులు, క్రిమినల్స

Read More

భారత్ జోడో యాత్ర.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుంది : మల్లు రవి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకార

Read More

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవి సంస్కరణలే

అబ్రహాం లింకన్ అన్నట్లు ప్రజాస్వామ్యం అంటే ‘ప్రజల చేత- ప్రజల కొరకు- ప్రజలే పాలించడం’ అనే మాటలు ప్రజాస్వామ్యానికి సంపూర్ణ అర్థాలు. ప్రపంచంల

Read More