Dharani portal

మెదక్ జిల్లాలో ధరణి సమస్యలకు స్పెషల్​డ్రైవ్​

 సీసీఎల్ఏ కమిటీ ఏర్పాటు  వారం రోజుల్లో క్లియర్​చేయాలని టైమ్​లైన్​  ప్రత్యేక దృష్టిపెట్టిన కలెక్టర్​, అడిషనల్​కలెక్టర్లు మెద

Read More

ధరణి అప్లికేషన్లపై రెవెన్యూ ఫోకస్

జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 49,692 అప్లికేషన్లు 25,025 అప్లికేషన్లకు అప్రూవల్   12,242 అప్లికేషన్లు రిజెక్ట్.. పెండింగ్ లో మరో 12,445 అప్ల

Read More

మణికొండలో భారీ భూదందా.. 5 ఎకరాలు ల్యాండ్ కోసం రూ.3 కోట్ల డీల్

మణికొండ పోకలవాడలో భారీ భూదందా వెలుగలోకి వచ్చింది.  ధరణి పొర్టల్లో గోల్మాల్ చేసి  కోట్లు విలువ చేసే ల్యాండ్ ను కబ్జా చేశారు.   కలెక్టర్

Read More

ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్

పెండింగ్ లో ఉన్న లక్షన్నర దరఖాస్తులను  పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫార్సు వచ్చే నెలలో సర్కార్​కు పూర్తిస్థాయి నివేదిక 

Read More

ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు : శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా రైతు

Read More

ధరణితో రైతుల భూములు కొట్టేసిన బడానేతలు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని రైతుల భూములను రికార్డులోంచి తొలగించి, ఆయా భూములను బడానేతల పేర్లపై మార్చుకున్న

Read More

ధరణిలో రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం : మహేశ్వర్ రెడ్డి

ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దం

Read More

గ్రామం,మండలం,జిల్లాల వారీగా భూముల లెక్కలు

ధరణి పోర్టల్​ను ఆసరాగా చేసుకొని గత బీఆర్​ఎస్​ పాలనతో పక్కా స్కెచ్​తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ

Read More

సర్కార్​ భూములు గాయబ్​!

ధరణి అడ్డాగా అటువి ఇటు.. ఇటువి అటు మార్చి కాజేసిన అక్రమార్కులు రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా..  ప్రభుత్వ భూములు పట్టా ల్యాండ్స్​

Read More

అమల్లోకి కోడ్ .. ధరణి స్పెషల్​ డ్రైవ్​కు బ్రేక్

హైదరాబాద్​, వెలుగు:  లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో రాష్ట్రంలోనూ ఎలక్షన్ కోడ్​ అమల్లోకి వచ్చింది. ఆన్​ గోయింగ్​ స్కీమ్స్​ విషయంలో గత అస

Read More

ధరణి డ్రైవ్​ కంటిన్యూ... లక్షా 10 వేల పెండింగ్​సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్​ కంటిన్యూ కానున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి

Read More

ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్..నేటి నుంచి మార్చి 9వ వరకు నిర్వహణ

పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం కలెక్టర్లతోపాటు ఆర్డీవోలు, ఎమ్మార్వోలకూ అధికారాలు ప్రతి మండలంలో 23 టీమ్స్, హ

Read More

ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలు.. భూ సమగ్ర సర్వేతో కొత్త చిక్కులు

ధరణి కమిటీ ఇచ్చే ఫైనల్​ రిపోర్టు ఆధారంగా రైతుల భూ రికార్డు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

Read More