Dharani portal

పట్టా భూమిని ఫారెస్ట్ ల్యాండ్ గా ఎక్కించారు!

రైతు బంధు, రైతు బీమాకు దూరమై ఎనిమిదేండ్లుగా గోస పడుతున్నాం సెక్రటేరియట్ వద్ద మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతుల ఆందోళన  నెల్లికుదురు (క

Read More

పోడు రైతులకు అప్పు పుడ్తలే.. పట్టాలు ఆన్​లైన్​లో ఎంట్రీ కాలేదని క్రాప్ లోన్లు ఇవ్వని బ్యాంకర్లు

డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కలెక్టర్​, ఐటీడీఏ పీవో ఆదేశించినా పట్టించుకోని బ్యాంకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోత

Read More

వేతనాల వెతలు .. 15 నెలలుగా ధరణి ఆపరేటర్లకు అందని జీతాలు

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు  లింగంపేట, వెలుగు : తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న ధరణి ఆపరేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందక ఇబ

Read More

భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం : కలెక్టర్ ​ముజమ్మిల్ ​ఖాన్​

ఎర్రుపాలెం, వెలుగు : భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ​ఖాన్​ అన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పైలెట్​ ప్రాజె

Read More

జవాన్ భూమి కబ్జా.. ధరణి పోర్టల్లో వీఆర్వో కుటుంబం పేరున మార్చుకున్నారని ఆవేదన

దుబ్బాక, వెలుగు: కబ్జాకు గురైన తమ భూమిని కాపాడాలంటూ ఓ జవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం: మంత్రి దామోదర రాజనర్సింహా

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్  పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. ధరణితో సామాన్య  రైతులు తీవ్ర ఇబ్బందుల

Read More

ధరణి దొరల చట్టమైతే .. భూభారతి పేదల చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌‌‌‌ను నియమిస్తాం రాజన్నసిరిసిల్ల/ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌నగర్‌&zwn

Read More

మే 10న  రేగొండ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: మండలంలో ఈ నెల10న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. బుధవార

Read More

ఆదిలాబాద్​ జిల్లాలో వేగంగా ప్రజావాణి అర్జీల పరిష్కారం : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/నస్పూర్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించాలని నిర్మల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్

Read More

జూన్ ​2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జూన్2 నుంచి క్షేత్ర స్థాయిలో భూభారతి అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో

Read More

అలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కావొద్దని భూ భారతి: మంత్రి పొన్నం

సిద్దిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర

Read More

మనిషికి ఆధార్.. భూమికి భూధార్ ​ఉండాలి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

చిలప్ చెడ్, పాపన్నపేట, టేక్మాల్, వెలుగు: మనిషికి ఆధార్​ఎలాగో భూమికి భూధార్​ ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం ఆయన  చిలప్ చెడ్, టేక్మా

Read More