District
శామీర్పేట్లో రెండోరోజు బీజేపీ శిక్షణ తరగతులు
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో రెండో రోజు మూడు రోజుల బీజేపీ శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నేతలతో పాటు ఇ
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreబెజ్జూరులో నీటికుంట వద్ద కనిపించిన పెద్దపులి
కొమురం భీం జిల్లా: వారం రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అడవిని వదిలి జనావాసాలకు దగ్గరగా సంచరిస్తున్న పెద్దపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్
Read Moreకేసీఆర్ వ్యవసాయాన్ని నాశనం చేసిండు : షర్మిల
హనుమకొండ జిల్లా: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి
Read Moreఅంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
జనగామ జిల్లా: గంజాయి, మత్తు మందు రవాణా.. వినియోగం పట్ల పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా..స్మగ్లర్లు కొత్త కొత్త మార్గా
Read Moreకాగజ్నగర్లో మళ్లీ కనిపించిన పెద్దపులి
వంజీరిలోని రైల్వేగేటు దగ్గర ఉదయం కనిపించిన పెద్దపులి 35 ట్రాప్ కెమెరాలు,50 ట్రాకర్స్తో కొనసాగుతున్న సెర్చింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద
Read Moreమహబూబాబాద్ ఆడిట్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
మహబూబాబాద్ : ఆడిట్ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు సోదాలు చేస్తున్నారు. జూనియర్ ఆడిట్ ఆఫీసర్ శ్రీను.. జానియర్ అసిస్టెంట్ కిశోర్ రూ.18,000 లంచం
Read Moreకామారెడ్డి ఆస్పత్రిలో భవానీపేట విద్యార్థులకు చికిత్స
మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని టీచర్లు, అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం కామారెడ్డి జిల్లా: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన మాచారెడ్డి మండలం భ
Read Moreదేవరయాంజాల్ ఆలయ భూములపై కమిటీ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్
Read Moreజనగామ జిల్లాలో ఖర్జూర కల్లు కోసం క్యూ
తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమ
Read Moreనిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కారు జప్తు
నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని కోర్టు సిబ్బంది జప్తు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ ఉపయోగిస్త
Read Moreఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు
మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి
Read Moreమునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం ఇచ్చింది: కూనంనేని
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక అనేక చర్చలకు అవకాశం కల్పించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్నికలు, వ్యవస్థ
Read More