District
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జగిత్యాల రూరల్, వెలుగు: జిల్లా మెడికల్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు సీ
Read Moreపెద్దపల్లిలో నత్తనడకన డబుల్ ఇండ్ల నిర్మాణాలు
జిల్లాకు మంజూరైనవి 3394.. పూర్తయినవి 262 కడుతున్న ఇండ్లు 1669.. స్థలం లేక పునాదులు కూడా తీయనివి 1463 ఆందోళనలో లబ్ధిదారులు
Read Moreకొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం
కొమురంభీం జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం సృష్టిస్తోంది. కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ సమీపంలో ఇవాళ రోడ్డుపై వెళ్తున్న వాహనాదారునికి పెద్దపులి కనిపించి
Read Moreదేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడుగా మారాడు: బండి సంజయ్
ఇంద్రభవనం లాంటి కవిత ఇళ్లు చూసి సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 40వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కడ్తలేడు: బండి సంజయ
Read Moreతిరుమలలో భక్తుల కష్టాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా 
Read Moreరూ. 5లక్షల కోట్లు అప్పు చేసినా జీతాలిచ్చే పరిస్థితి లేదు : బండి సంజయ్
పేదోళ్ల బలి దానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతుండు జగిత్యాల జిల్లా : పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పెద్దోడు రాజ్యమే
Read Moreసమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో జిల్లా అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్
Read MoreEMI కట్టలేక పంచాయతీ ట్రాక్టర్ అమ్మకానికి పెట్టిన సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈఎంఐ(EMI)లు కట్టలేక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ అమ్మకానికి పెట్టారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి నిధ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్, వెలుగు : పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలపై వివక్ష చూపొద్దని లోకల్బాడీ అడిషనల్కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మహిళలపై హింస న
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు యధాతథం
నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆహారంల
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెబ్బెన సర్వేయర్
కొమురంభీం జిల్లాలో లంచం తీసుకుంటున్న ఓ సర్వేయర్ ను అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెబ్బెన మండలానికి చెంద
Read Moreకాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం
Read Moreరేపు రాజన్న ఆలయ ధర్మగుండం ఓపెన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండాన్ని రెండేళ్ల తర్వాత రేపు (ఆదివారం) ఓపెన్ చేయనున్నారు. ఇవాళ ఆలయ ధర్మగుండాన్ని
Read More












