
District
ఆర్మూర్లో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏసీపీ ఆఫీసుకు దగ్గరలో ఉన్న కోటక్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించారు. తర్వాత &
Read Moreపోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో విషాదం
వరంగల్ జిల్లా: పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరుగు పందెంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిన రాజేందర్ అనే యువకుడు ఆస్పత్రిల
Read Moreసజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి
ప్రియుడితో కలసి 4 నెలల కిందే ప్లాన్ చేసి చంపించిన శాంతయ్య భార్య సృజన పెద్దపల్లి జిల్లా: మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో జరిగిన ఆరు
Read Moreఅధికారులు చొరవ తీసుకుంటే హాస్టళ్లలో ఇబ్బందులు ఉండవు : మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా : అధికారులు చొరవ తీసుకుని పని చేస్తే హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంక్షేమ హాస్టళ్
Read Moreవారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్ మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రా
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreసివిల్ సప్లై ఆఫీసులో రేషన్ డీలర్ల కొట్లాట
అక్రమంగా కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు హైదరాబాద్: సివిల్ సప్లై కమిషనర్ ఆఫీసులో రేషన్ డీలర్ల మధ్య గొడవ జరిగింది. కమిషనర్ ముందే రేషన్ డీలర్లు
Read Moreదుండిగల్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఫ్లైట్ కాడేట్స్ కంబైన్డ్
Read Moreసంగారెడ్డిలో చిక్కిన చిరుత.. జూకు తరలింపు
సంగారెడ్డి జిల్లా: జిన్నారంలోని హెటిరో ల్యాబ్లో చొరబడిన పులిని రెస్క్యూ సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. ఉదయం హెచ్ బ్లాక్లోని రియాక్టర్ రూమ్
Read Moreజగిత్యాలలో బీడి ఫ్యాక్టరీని సందర్శించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లా : ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చెల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సందర్శించారు. బీడీ కార్మికు
Read Moreరంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి
రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Read Moreరేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు
ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం ఖమ్మం, వెలు
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జగిత్యాల రూరల్, వెలుగు: జిల్లా మెడికల్ హబ్ గా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు సీ
Read More