District

70 ఏళ్ల వయసులోనూ పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే

చదువుకు వయస్సుతో సంబంధం లేదని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే నిరూపించారు. 70 ఏళ్ల వయస్సులో పదో తరగతి పరీక్షలు రాసి, చదువుపై తనకున్న ఇష్టాన్ని చ

Read More

వడ్ల కొనుగోలుపై ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్  మహాధర్నా చేపట్టనుంది. ఢిల్లీ తె

Read More

జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అపశృతి

ఆపేందుకు ప్రయత్నించిన ఎస్ఐ కి గాయాలు జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్త వాతా

Read More

అధికారుల తీరుపై కేసీఆర్ ఆగ్రహం

నల్గొండ టౌన్​ అధికారుల తీరుపై సీఎం ఫైర్ టౌన్​ నుంచి ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు పోతుందన్న సీఎం ఒక్కోరకంగా సమాధానం చెప్పడంతో మండిపాటు నల్గొం

Read More

ఉమ్మడి జిల్లా స్థానికత ఆధారం ఉద్యోగుల కేటాయింపు

ఎలక్షన్​ కోడ్​ లేని జిల్లాల్లో వెంటనే విభజన జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఈ నెల 8 కల్లా సీనియారిటీ లిస్ట

Read More

వీధుల్లో వరద.. ఇండ్లలోనే జనం

చెన్నైని మళ్లీ ముంచెత్తిన వాన 14కు పెరిగిన మృతుల సంఖ్య చెన్నై: భారీ వర్షాలు, వరదలతో చెన్నై అతలాకుతలమవుతోంది. వీధులు చెరువులను తలపిస్తున

Read More

టీఆర్ఎస్​లో మళ్లీ  జిల్లా అధ్యక్ష పోస్టులు

ఈటల ఎపిసోడ్ ​తర్వాత హైకమాండ్​ తీరులో మార్పు కొత్త జిల్లాలు వచ్చాక ఎమ్మెల్యేలకే ఫుల్ ​పవర్స్​ పార్టీలో కొన్నాళ్లుగా పెరిగిన లుకలుకలు.. అసంత

Read More

బీమా కోసం తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా

రైతు బంధు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలంటూ ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో  ధర్నా చేశారు రైతు కుటుంబసభ్యులు.  పల్లిపాడు రైతు

Read More

కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం

కరోనా నిర్ధారణ పరీక్షలు అన్ని ఆస్పత్రుల్లో యధాతథం కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ  అధికారి డా.సుజాత కరీంనగర్: కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని..

Read More

ఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి

వరంగల్ అర్బన్ జిల్లా: ఏం కష్టమొచ్చిందో గాని.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన నవ వధువు కారట్

Read More

ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో  జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయ

Read More

కూతురు మరణం తట్టుకోలేక తల్లి సూసైడ్

దండేపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వెలుగుచూసింది. పోలీసులు,  కుటుంబసభ్యులు తెలిపిన

Read More

ఇయ్యాల సిద్దిపేటకు సీఎం

పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్‌‌ లు ప్రారంభించనున్న కేసీఆర్  సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10

Read More