
District
టీఆర్ఎస్లో మళ్లీ జిల్లా అధ్యక్ష పోస్టులు
ఈటల ఎపిసోడ్ తర్వాత హైకమాండ్ తీరులో మార్పు కొత్త జిల్లాలు వచ్చాక ఎమ్మెల్యేలకే ఫుల్ పవర్స్ పార్టీలో కొన్నాళ్లుగా పెరిగిన లుకలుకలు.. అసంత
Read Moreబీమా కోసం తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా
రైతు బంధు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలంటూ ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేశారు రైతు కుటుంబసభ్యులు. పల్లిపాడు రైతు
Read Moreకరోనాను నిర్లక్ష్యం చేస్తే.. కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం
కరోనా నిర్ధారణ పరీక్షలు అన్ని ఆస్పత్రుల్లో యధాతథం కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.సుజాత కరీంనగర్: కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని..
Read Moreఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా: ఏం కష్టమొచ్చిందో గాని.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన నవ వధువు కారట్
Read Moreఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్
తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయ
Read Moreకూతురు మరణం తట్టుకోలేక తల్లి సూసైడ్
దండేపల్లి, వెలుగు: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన
Read Moreఇయ్యాల సిద్దిపేటకు సీఎం
పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్ లు ప్రారంభించనున్న కేసీఆర్ సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10
Read Moreఈ-ఆఫీస్ పనుల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా ఫస్ట్
158 ఆఫీసుల్లో అమలవుతున్న ఈ – ఫైలింగ్ 500 ఉద్యోగులకు పేపర్లెస్ డ్యూటీ పనుల్లో స్పీడ్, పారదర్శకత నిర్మల్, వెలుగు: ప్రభుత్వమైనా, ప్రైవేట్ కంపెనీలైన
Read Moreప్రభుత్వం తీసుకుంది నాలుగెకరాలు.. కానీ పరిహారం ఇచ్చింది రెండెకరాలకే
ఇదేమని అడిగితే.. అది అంతే అని బెదిరిస్తున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలంటున్న బాధితులు మహబూబ్ నగర్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెండు ఎకరాలకు నష
Read Moreరెండు రోజులుగా చెట్టుపైనే డెడ్ బాడీ
మమత, గంగాధర్ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ న్యావనందిలో టెన్షన్.. టెన్షన్ నిజామాబాద్/నిజామాబాద్క్రైం, వెలుగు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం
Read Moreశ్రీశైలంలో కనువిందు చేసిన లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి
కర్నూలు: భూ కైలాసగిరి అయిన శ్రీశైల క్షేత్రంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కనువిందు చేసింది. కార్తీక నాలుగవ సోమవారం సం
Read Moreజాతీయ రహదారి పక్కన చిరుతపులి మృత దేహం
ఆదిలాబాద్: గుడిహత్నూరు సమీపంలో జాతీయ రహదారిపై చిరుతపులి మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చిరుతపుల
Read Moreహోండా బైకుల కంటెయినర్ బోల్తా..
అనంతపురం: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో యర్రంపల్లి పెట్రోల్ బంక్ వద్ద హోండా బైకులతో వెళ్తున్న కంటెయినర్ అదుపుతప్పి బోల్తాపడింది. హర్యానా న
Read More