earthquake
ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. అక్టోబర్ 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవిం
Read Moreమళ్లీ వచ్చింది.. ఆఫ్ఘనిస్తాన్ ను వదలని భూకంపాలు
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస
Read Moreఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం : కుప్పకూలిన ఇళ్లు
కాబూల్: వరుస భూకంపాలతో ఆఫ్టనిస్తాన్ వణికిపోతోంది. ఇటీవల సంభవించిన వరుస భూకంపాలతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్ సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోసారి భ
Read Moreఅఫ్గాన్లో భూకంపం.. 2 వేల మంది సజీవ సమాధి
అఫ్గాన్లో భూకంపం..2 వేల మంది సజీవ సమాధి మరో 1,240 మందికి గాయాలు రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత నమోదు ఊర్లకు ఊర్లే మట్టి దిబ్బలైనయ్ 1,320
Read Moreఅండమాన్ సముద్రంలో 4.3 తీవ్రతతో భూకంపం
అండమాన్ సముద్రంలో 2023 అక్టోబర్ 08 ఆదివారం తెల్లవారుజామున భూకపం సంభవించింది. సముద్రంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని న
Read Moreఆఫ్ఘనిస్తాన్ భూకంపం.. 320 మందికి పైగా మృతి, భారీ విధ్వంసం
పశ్చిమఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. హెరాత్లోని జిందా జన్ జిల్లా"లో 7.7 కి.మీ లోతులో 5.9 తీవ్రతతో తాజా భూకంపం సంభవించింది. దాదాపు 320
Read Moreఅఫ్గానిస్తాన్లో పెను భూకంపం..14 మంది మృతి
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం సమయంలో నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. ఈ ప్రమాదంలో పలు భవనాలు
Read Moreమేఘాలయ, అస్సాంలో భూ ప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ (అక్టోబర్ 2న) సాయంత్రం 6 :15 గంటలకు మేఘాలయలోని నార్త్ గారో హిల్
Read Moreటెక్నాలజీ ..భూకంప హెచ్చరిక ఫోన్కే!
భూకంప హెచ్చరిక ఫోన్కే! మనదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు ఇక నుంచి భూకంపాల గురించి అలర్ట్ ఫోన్కి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన సెన్సర్ సిస్టమ
Read Moreమొరాకోలో తీవ్ర భూకంపం.. 632కు పెరిగిన మృతుల సంఖ్య
మొరాకోలో 2023 సెప్టెంబర్ 9 న అర్థరాత్రి సంభవించిన భూకంప సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 632 మంది మరణించగా, 329 మంది గాయప
Read Moreతాలిబన్ల రాజ్యాన్ని వణికిస్తున్న వరుస భూకంపాలు..
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆగస్టు 28 న దేశంలోని ఓ పర్వత ప్రాంతాల్లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని
Read Moreమణుగూరులో మరోమారు భూకంపం
మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మరోమారు భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 4:43 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంత
Read Moreమహారాష్ట్రలో ఉదయమే భూకంపం
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో భూకంపం సంభవించింది. 2023 ఆగస్టు 16 బుధవారం రోజున ఉదయం 06:45 నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సి
Read More