earthquake
సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరి 06వ తేదీ మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచిం
Read Moreసంగారెడ్డిలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలో భూప్రకంపనలు వచ్చాయి. న్యాల్ కల్ , ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి క
Read Moreమల్లన్నసాగర్ భూకంప జోన్లో.. రిజర్వాయర్ కింద మూడు పొరల లీనమెంట్
సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలు పెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు 95 శాతం నిర్మించిన తర్వా
Read Moreఅఫ్గానిస్థాన్లో 24 గంటల్లో రెండుసార్లు భూకంపం
ఆఫ్ఘనిస్తాన్లో 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్
Read Moreఇండియా సహా ఐదు దేశాల్లో భూకంపం..విరిగిపడిన కొండచరియలు, ఊగిన భవనాలు
ఇండియాతో సహా ఐదు దక్షిణాసియా దేశాల్లో గురువారం ( జనవరి 11) భూకంపం సంభవించింది. ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఝనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్ బెకిస్తాన్ దేశాల్లో&n
Read Moreజపాన్ లో మళ్లీ తీవ్ర భూకంపం.. కూలిన ఇండ్లు
జపాన్ లో మళ్లీ తీవ్ర భూకంపం సంభవించింది. అనేక భూకంపాలు సంభవించి విధ్వంసం సృష్టించిన వారం రోజుల తర్వాత జపాన్ మధ్య ప్రాంతంలో 6.0 తీవ్రతతో మరో
Read Moreవారంలో మూడోసారి.. 4.3 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం
ఆప్ఘనిస్తాన్ ను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మో
Read Moreఏం జరగబోతోంది : ఇండియాకు సునామీ ముప్పు ఉందా..!
జపాన్లో 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడం, శక్తివంతమైన భూకంపాలతో అట్టుడుకుతున్న తరుణంలో.. కొన్ని కీలక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సముద్ర అలజడుల
Read More90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు..జపాన్లో భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదు ఇషికావా, నైగటా, టయోమా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు దెబ్బతిన్న ర
Read Moreఇండోనేషియాలో మరోసారి భూకంపం
ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2 గా నమోదు అయ్యిందని జీఎఫ్ జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది.
Read Moreచైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి
చైనాలో పెను భూకంపం .. 127 మంది మృతి 7 వేల ఇండ్లు నేలమట్టం.. 700 మందికి పైగా గాయాలు గన్సు, క్వింఘై ప్రావిన్స్లలోభారీగా ప్రాణ, ఆస్తి నష్టం
Read Moreచైనాలో గట్టిగానే వచ్చిన భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు
చైనా దేశంలో భూకంపం గట్టిగానే వచ్చింది. ఏ విషయాన్ని ప్రపంచానికి నిజం చెప్పని చైనా.. భూకంపం విషయంలోనూ సరైన వివరాలు వెల్లడించలేదు. గన్సూ ప్రావిన్స్ ప్రాం
Read Moreచైనాలో భారీ భూకంపం.. 110 మంది మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. పలు భవనాలు నేలమట్టం కావడంతో 110 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read More