earthquake

టర్కీ, సిరియాల్లో భారీ భూకంపం.. 2,600 మంది మృతి

అంకారా/అజ్మరిన్  : టర్కీ, సిరియా ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సోమవా

Read More

24 గంటల్లో మూడు భూకంపాలు..2300 మంది మృతి

టర్కీ, సిరియా దేశాలు వరుస భూకంపాలతో వణికిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. దీంతో మృతుల సంఖ్య 2300 దాటింది. దక్షిణ

Read More

టర్కీలో భారీ భూకంపం

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై  భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప ధాటికి పదుల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. భూకంపం వల్ల 150

Read More

ఇరాన్, పాక్‌లో భూకంపం.. ఏడుగురు మృతి

ఇరాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ లో భూమి కంపించింది. ఇరాన్‌ - తుర్కియే సరిహద్దులో 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి అజర్‌ బైజాన్&zw

Read More

ఢిల్లీలో భూ ప్రకంపనలు

నేపాల్ లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత5.8గా నమోదైంది. నేపాల్ లో భూకంపం ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో కనిపించింది. మధ్యాహ్నం 2.30 గంటల

Read More

ఉత్తరాఖండ్‌లో భూకంపం

ఉత్తరాఖండ్‌  రాష్ట్రంలో భూకంపం సంభవించింది. పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కే

Read More

ఇండోనేషియాలో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో  భారీ భూకంపం సంభవించింది. బుధవారం  తెల్లవారుజామున సులావేసిలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత  6.1గా

Read More

ధర్మశాలలో భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా

Read More

భారీ భూకంపం..పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలోని తనింబల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 గా తీవ్రతగా నమోదైంది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 97 కిలోమీటర్ల లోతులో ఉందని యూర

Read More

ఇండోనేషియాలో భూకంపం.. ఉత్తర సుమత్రాలో ప్రకంపనలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఈవిషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించ

Read More

కొత్త సంవత్సరంలో మొదటిరోజే కంపించిన భూమి

కొత్త సంవత్సరంలో మొదటి రోజే దేశంలోని పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింద

Read More

మహారాష్ట్ర నాసిక్లో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత .6గ

Read More

ఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి

కూలిన వేలాది ఇండ్లు మృతుల్లో పిల్లలే ఎక్కువ.. మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ప్రకంపనలు జకార్తా/సియాంజుర్: 

Read More