enforcement directorate
మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎమ్మెల్యే ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్తో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ వారికి చె
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 గంటల
Read Moreమహదేవ్ యాప్ స్కామ్లో టాప్ హీరోకు ఈడీ నోటీసులు
బెట్టింగ్ మహదేవ్ యాప్ దేశంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ను కుదిపేస్తోంది. మహదేవ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కి
Read Moreమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో పాకిస్థాన్ లింక్స్
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమానులు స్థానిక వ్యాపారవేత్తలు, హవాలా కార్యకలాపాలతో సంబంధం లేకుండా పాకిస్థాన్లో సంబంధాలు కలిగి ఉన్నట్లు అను
Read Moreసుప్రీంకోర్టులో ఝార్ఖండ్ సీఎంకు షాక్..
ఢిల్లీ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల
Read Moreఇయ్యాల (సెప్టెంబర్15న) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
ఇయ్యాల విచారణకు హాజరుకావాలన్న ఈడీ ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు బుచ్చిబాబు, ఎంపీ మాగుంట, పిళ్లై స్టేట్&
Read Moreడ్రగ్స్ కేసులో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు
మాదాపూర్ డ్రగ్స్ కేసు కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ డ్రగ్స్ కేసులో ఓ హీరో , మరో సినీ నిర్మాత అడ్డంగా బుక్కయ్యారు. హీర
Read Moreఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్లో .. మరోసారి అప్రూవర్గా రామచంద్ర పిళ్లై?
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా పేర్కొంటున్న హైదరా
Read Moreషెల్ కంపెనీలు, బినామీలతో.. రూ. కోట్లు దోచుకున్నరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఐఎంఎస్(ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్)స్కామ
Read Moreఉద్యోగాల పేరుతో రూ. 720 కోట్లు వసూలు.. ప్రజాపతిపై ఈడీ కేసు
జాబ్ ఫ్రాడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో లింకుల
Read Moreవర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆస్తులపై విచారణ జరపాలంటూ ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు
వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై బుధవారం (ఆగస్టు 16న) హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేశారు ఏఐసీసీ సభ్యులు, కాంగ్
Read Moreజార్ఖండ్ ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు.. సోరెన్ను వెంటాడుతున్న భూకుంభకోణం కేసు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను భూకుంభకోణం కేసు వెంటాడుతోంది. తాజాగా ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (
Read More