FUNDS
రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన 32 గ్రామాల సర్పంచ్లు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో చేసిన పనులకు నిధులు మంజూ
Read Moreరైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు
మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన
Read Moreనిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు : పెద్దింటి రామకృష్ణ
నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాగా స్వరాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, నిరుద్యోగులు పోరాటం చేశారు. ఉద్యమ పార్టీ, నేత అని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్
Read Moreరూ.1,300 కోట్ల బకాయిలు విడుదలవుతున్నాయ్ : కేటీఆర్
కేంద్రానికి మనతో రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ మనకు అవార్డులు ఇవ్వక తప్పట్లేదని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జాతీయ పం
Read Moreహామీలపై ఏం చేద్దాం!
సర్కారు నుంచి ఫండ్స్ రాక నిలిచిన అభివృద్ధి పనులు గ్రామాల్లోకి వెళ్తే పబ్లిక్నిలదీస్తారని ఎమ్మెల్యేల టెన్షన్ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్ర
Read Moreగ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ట్యాక్స్ కలెక్షన్ పై పడ్డ ఆఫీసర్లు
ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ వసూళ్లకు చర్యలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ 20 రోజుల్లో రూ. 519.31 కోట్ల వసూ
Read Moreసెక్రటరీని నియమించకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సర్పంచ్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ మేఘరాజ్ ఆడియో వైరల్ గా మారింది. తాను సర్పంచ్ గా గెలిచి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికీ గ్రామ సెక్
Read Moreఅప్పు తెచ్చుకుని పనులు చేయండి !
హైదరాబాద్, వెలుగు: నిధులు ఇవ్వకుండానే పనులు చేయాలంటూ జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశిస్తోంది. అప్పులు చేసి పనులు చేయాలంటోంది. అయితే, జీహెచ్ఎంసీకి అప
Read Moreమార్చి15న రోడ్లు దిగ్భందం చేస్తం : మందకృష్ణ
ఎమ్మార్పీఎస్ వర్గీకరణలో బీజేపీ చేసిన మోసానికి నిరసనగా మార్చి15న రెండు తెలుగు రాష్ట్రాల జాతీయ రహదారులను దిగ్భందం చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక
Read More‘కంటి వెలుగు’ ఖర్చు కాంట్రాక్టర్లు, సర్పంచ్లపైనే!
ఖమ్మం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో సర్పంచులు, కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. రోజు
Read Moreకాలేజీ విద్యార్థులకు ఫీజులను పూర్తిగా చెల్లించాలె : ఆర్ కృష్ణయ్య
కాలేజీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను రూ. 5500 నుండి రూ.20 వేలకు పెంచాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల
Read Moreకొండగట్టు ఆలయానికి నిధులివ్వడంపై కోర్టుకెళ్తా : కేఏ పాల్
కోర్టులు మొట్టికాయలు వేసినా కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ రూ.600 కోట్ల ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయాని
Read More