ghmc
ఓటేయనోళ్లకు సర్కారు స్కీమ్లు ఇవ్వొద్దు
ఓటేసిన వారికే ప్రోత్సాహకాలు అందించాలి: సీపీ సజ్జనార్ హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు వేయని వారికి ఐదేండ్లపాటు సర్కారు స్కీములు ఇవ్వకుండా రూల్ తేవాల్
Read Moreరెండు చోట్ల ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత
కొత్త వివాదంలో చిక్కుకున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ రెండు చోట్ల ఓటు ఎట్లా వేస్తారన్న ఇందిరా శోభన్ హైద
Read Moreతక్కువ ఓటింగ్ ఎవరికి లాభం?
ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలైందంటున్న బీజేపీ ఇదే తమకు కలిసి వస్తుందని ధీమా లబ్ధిదారులే ఓటేశారంటున్న టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు తమవేనని అంచనా చెప్పుకోదగ్
Read Moreగ్రేటర్ ఓటర్ కు ఏమైంది?.. మరీ ఇంత బద్దకమా.?
ఓటు ఎంత విలువైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు అంటే ఒక విధంగా నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమే కాదు..నచ్చిన సమాజాన్ని ఏర్పరుచుకోవడం
Read Moreఓటెయ్యడానికి అరకు నుంచి వచ్చా..సిటీలో ఉన్నోళ్లకేమైంది?
జీహెచ్ఎంసీలో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. గ్రేటర్ ఓటర్లు ఇళ్లు దాటి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ 20 శాతం దాటకపోవడం గమనార్హం. ఓటు
Read Moreఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దు-ఈసీ
ఎల్లుండి 3వ తేదీ సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయినందున ఇవాళ పోలింగ్ ముగిసిన వెంటనే
Read Moreఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు..
సీపీఐ ఫిర్యాదుతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ను రద్దు చేసింది ఎన్నికల కమిషన్. వార్డ
Read Moreకేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డయ్
కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి చేశారని GHMC ఎన్నికల నిర్వహణ కమిటీ జాయింట్ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. దుబ్బాక లో బీజేపీ గెలవడంతో GHM
Read Moreఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుంది
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి నిరసనగా బీజేపీ దీక్ష హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్
Read Moreఆర్కే పురంలో ఉద్రిక్తత.. ఓటర్లను ప్రభావితం చేస్తున్న TRS నేత విక్రమ్
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎల్బీ నగర్ లోని ఆర్కే పురం డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ,బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్
Read Moreజీహెచ్ఎంసీలో ఓటేసిన ప్రముఖులు
జీహెచ్ఎంసీలో పోలింగ్ కొనసాగుతోంది. ప్రముఖులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఫిలీంనగర్ క్లబ్ లో మెగస్టార్ చిరుదంపతులు,శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పర
Read More











