govt
రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై ఆవేదన
Read Moreకేంద్రం పైసలివ్వకున్నా పాలమూరు - రంగారెడ్డి పూర్తిచేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే పాలమూరు -- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
Read Moreటాస్క్ ఫోర్స్ టీం ఉత్తర్వులను హోల్డ్లో పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్
Read Moreకొత్త సెక్రటేరియట్ జనవరిలో ఓపెనింగ్ ?
ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ తో పాటు అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఒకేసారి ప్రారంభించేలా రాష్ట్ర స
Read Moreఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Read More9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధికశాఖ అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో రెవెన్యూలో 2,077, పంచాయతీరాజ్ లో 1,245 429 జూనియర్ అకౌంటె
Read Moreభూమిలేని రైతులను రైతులే కాదన్నట్లు చూస్తున్నారు
తెలంగాణలో రైతు సంక్షేమం పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ వ్యవసాయ భూమి ఉన్న పట్టాదారులకే అందుతున్నాయి తప్ప.. పంట పండించే నిజమైన రైతుకు అందడం లే
Read Moreఇంకా పరిష్కారం కాని వీఆర్ఏల సమస్యలు
హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్ఏల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీఆర్ఏల పరిస్థితి అయోమయంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక
Read Moreహిల్ ఫోర్ట్ ప్యాలెస్ రిస్టొరేషన్ పై సర్కారుకు హైకోర్టు ఆదేశం
ఇదే చివరి అవకాశమని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ రిస్టొరేషన్కు చ
Read Moreటీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం
రాష్ట్రంలో ఎమ్మెల్యే లకు ఎలక్షన్ ఫీవర్ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అప్పుడే ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత మా
Read Moreటెన్త్ పాసైన విద్యార్థులకు లాంగ్ మెమోలు
బడులకు పంపిన పరీక్షల విభాగం అధికారులు హైదరాబాద్, వెలుగు: టెన్త్ రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్లకు లాంగ్ మెమోలు అందనున్నాయి. మే నెలలో
Read Moreకాళేశ్వరం గ్రావిటీ కెనాల్ను రిపేర్ చేస్తలేరు
కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ ను రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మరిచిపోయినట్టుంది. ఈ ఏడాది జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు గ్రావిటీ కె
Read Moreకొత్తపల్లి మున్సిపాలిటీలో పన్ను బాదుడుపై ప్రజల ఆందోళన
మున్సిపల్ ఆఫీస్ ఎదుట బాధితుల ఆందోళన కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో పన్ను బాదుడుపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్త
Read More