grain

4,348 సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు పూర్తి కాలే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7,035 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టగా, ఇప్ప

Read More

ధాన్యం కొనడం లేదని.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న రైతులు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరిప్ర

Read More

వడ్లు కాంటా పెడ్తలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

వడ్లు కాంటా పెడ్తలేరు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు టార్పాలిన్ కవర్లు లేక తడుస్తున్న వడ్లు నష్టపోతున్నామంటూ రైతుల ఆవేదన హైదరాబ

Read More

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం..  మిల్లర్ల దోపిడీపై  అన్నదాత ఆగ్రహం

సూర్యాపేట/వర్ధన్నపేట, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల దాటుతున్నా కొనడం లేదని, తేమ పేరుతో మద్దతు ధరలో కోతలు విధిస్తున్నారని ఆ

Read More

ఒక్కో ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వివేక్ వెంకటస్వామి

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని  బీజేపీ జాతీయ కార్యవర్గ  సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ప్రతి రైతుకు ఒక్కో

Read More

మిల్లర్లకు ఆఫీసర్ల అండ.. సీఎంఆర్​ పక్కదారి

హుస్నాబాద్​లో 9,523 మెట్రిక్​ టన్నుల ధాన్యం మాయం  హుస్నాబాద్​, వెలుగు: రైతులకు సర్కారు మద్దతు ధర ఇచ్చి కొంటున్న వడ్లను మిల్లర్లు అక్రమంగా

Read More

తెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రం రాకముందు ఇక్కడి ప్రజలు జ

Read More

రైతులను దోపిడి చేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు

కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, మిల్లర్ల ఇష్టారాజ్యం తరుగు పేరుతో లారీ లోడుకు రూ.50 వేల విలువైన వడ్ల కోత రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుక

Read More

తెలంగాణ నుంచి 74 లక్షల టన్నుల ధాన్యం తీస్కుంటాం:కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 2022–23 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంసీ)కు సంబంధించి 74. 62 లక్షల మెట్రిక్ టన్ను(ఎల్ఎంటీ)ల ధాన్యాన్ని సేకరించను

Read More

కొనుగోళ్లు షురువై 43 రోజులైనా 40 శాతం ధాన్యం సేకరించలే

19  జిల్లాల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం 11 జిల్లాల్లో పావు వంతు కూడా కాలే 6,762 సెంటర్లలో 852 క్లోజ్‌‌‌‌ హైదరాబాద

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు: ధాన్యం కొనుగోలులో అదనపు తూకం వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్​ చేశారు. దీనివల్ల రైతులు క్వింటాల్ కు 5 కిలోలు నష్టపోతున్నారని చ

Read More

వడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్

హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ

Read More

జనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ

జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే

Read More