grain

వడ్లు మొత్తం కొంటమని  కేంద్రం రాసియ్యాలి

న్యూఢిల్లీ, వెలుగు: కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తే, అంత కొంటామని రాసివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Read More

రేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు బుధవారం నల్గొండ జ

Read More

కేంద్రం తీరును పార్లమెంట్​లో ఎండగట్టాలె

వడ్ల కొనుగోళ్లపై కేంద్రం తీరును పార్లమెంట్​లో ఎండగట్టాలె టీఆర్​ఎస్​ ఎంపీలకు సీఎం కేసీఆర్​ ఆదేశం అంశాల వారీగా మిగతా పార్టీలకు మద్దతివ్వండి పీయ

Read More

రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ఏపీ

Read More

యాసంగిపై స్పష్టత వచ్చాకే ధాన్యం కొంటం

యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాసంగిపై స్పష్టత వచ్చిన తర్వాతే ధాన్యం కొంటామన్నారు. ధా

Read More

ఈ వానాకాలం పండించిన ప్రతి గింజ కొంటం

ఈ వర్షాకాలం చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొంటుందన్నారు సీఎం కేసీఆర్. అవసరమైతే మరిన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులెవరూ

Read More

వడ్లు కొనేటోళ్లు లేక రోడ్లపైనే అన్నదాతలు

ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతుల ఆందోళనలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ నిలదీత టోకెన్ల కోసం పాలకవీడు అగ్రికల్చర్ ఆఫీసుకు తాళం వే

Read More

వడ్ల సేకరణకు సెప్టెంబర్​లో FCI అంగీకారం..అయినా క్లారిటీ లేదన్న సీఎం

60 లక్షల టన్నుల వడ్ల సేకరణకుసెప్టెంబర్​లో ఎఫ్​సీఐ అంగీకారం  కొనే టైంలో.. సాగు లెక్కలు పెంచి లెటర్​ రాసిన రాష్ట్ర సర్కారు  కోటీ 30 లక్

Read More

కేంద్రాన్ని నిలదీస్తే దేశద్రోహి అంటున్నరు

తెలంగాణలో పండించిన పూర్తి ధాన్యం కేంద్రం కొంటదా? కొనదా ? చెప్పాలన్నారు సీఎం కేసీఆర్.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిందంతా సొల్లు పు

Read More

రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

రాష్ట్రంలో రైతులంతా రోడ్ల మీద ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కామారెడ్డిలో ధాన్యం కుప్పపైనే రైతు ప్రా

Read More

ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు

సూర్యాపేట జిల్లా: నేరెడుచర్ల మండలం, చిల్లేపల్లి దగ్గర కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రైస్ మిల్లుల దగ్గర పడిగాపుల

Read More

ఏ గ్రేడ్ ​ధాన్యానికి రూ.1,960

నిర్మల్, వెలుగు: ఎ–గ్రేడ్​ధాన్యానికి రూ. 1960 మద్దతు ధర చెల్లిస్తామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూ

Read More

మన రాగులు, ఊదలకు  విదేశాల్లో డిమాండ్‌‌

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: కరోనా వచ్చాక ప్రజల జీవితాల్లో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్

Read More