grain
సర్కారు కొనలే.. కల్లాల మీదనే వడ్లు తడిసిపోయినయ్
వర్షాలకు మరోసారి నష్టపోయిన రైతులు వడ్లను కొనకుండా లేట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లూ కరువే టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో..
Read Moreధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం…
హైదరాబాద్: అకాల వర్షాలతో కష్టాలుపడుతున్న రైతులకు ఊరట కలిగిస్తూ.. ప్రభుత్వం వానా కాలం పంట.. వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించింది. ఐకేపీ, పీఏసీఎస్,
Read Moreతేమ, తాలు తరుగు లేకుండా తెస్తే మంచి ధర ఇస్తాం
దేశాని అన్నం పేట్టె అన్నపూర్ణగా తెలంగాణ ఒకే సారి 3 రేట్లు పెరగడంతో గతంలో ఇబ్బంది రెండు నెలలు ప్రజల మధ్య ఉండాలి. రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా
Read More175 క్వింటాళ్ల ధాన్యం దగ్ధం
నర్సం పేట, వెలుగు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 175 క్వింటాళ్ల వరి ధాన్యం దగ్ధమైంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ముచ్చింపుల తండాకు చెందిన గుగులోత
Read Moreమే 31 వరకే వడ్ల కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలని, రైతులు కూడా ఆలోగానే తమ వడ్లు అమ్ముకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 31 త
Read Moreఆరుగాలం.. అగ్గిపాలు
శాయంపేట, వెలుగు : వరి కోసిన పంటచేలలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 500 ఎకరాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. పంటచేలలో నిల్వచేసిన సుమారు 900 బస్తాల వ
Read Moreవడ్లు రోడ్ల మీదనే..నెలన్నరైనా సగం కూడా కొనని సర్కార్
నిజామాబాద్ జిల్లా మాల్కాపూర్, నర్సింగ్పల్లి, అర్గుల్.. ఆ ఊళ్లలో రోడ్ల పొంట ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే. ఏ కళ్లంలో చూసినా ధాన్య రాశులే. వాటిని ఆరబోస్త
Read Moreప్రతి గింజా కొంటానన్నారు..ఎక్కడ కొన్నారు?
జగిత్యాల/ పెద్దపల్లి, వెలుగు: ‘పండిన ప్రతి ధాన్యం గింజా కొంటామన్నరు. ఎక్కడ కొంటున్నరు? సీఎం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం
Read Moreవడ్లు కొనకుంటే రైతుల బతుకేంటా..?వాళ్లు లేకుంటే మీ బతుకేంటో..?
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చేతగాని తనం వల్లే రైతుల బతుకులు ఆగమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత
Read Moreవడ్లు కొనాలని కాళ్లు మొక్కారు..జనగామలో రైతుల ఆవేదన
జనగామ, వెలుగు: సార్.. మా ధాన్యం కొనండంటూ రైతులు ఆర్డీవో కాళ్ళు మొక్కిన్రు. కొన్న వడ్లను మిల్లులకు తరలించాలని, సమస్యను పరిష్కరిస్తామని మాటివ్వాలని ప
Read More