బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు

బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు

బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్ జేబులో డబ్బులు కాదంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ  ప్రజల రక్తం, చెమట ధారపోసి కట్టిన పన్నుల సొమ్మని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు బాధ్యత లేదంటూ ఫైర్ అయ్యారు.