grain

మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం

కరీంనగర్ జిల్లా: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. శన

Read More

కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. నష్టపోయిన రైతులు, మత్స్యకారులు

నారాయణ్ ఖేడ్, వెలుగు: 45 రోజులైనా కొనుగోళ్లు పూర్తి చేయకపోవడంతో వర్షాలతో వడ్లు తడిసి రైతులు.. వడ్లను కాపాడుకునేందుకు చెరువు నీటిని వదిలేయడంతో మత్స్యకా

Read More

అమ్ముకున్న వడ్లకు పైసలు రావట్లే

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లలో  తీవ్ర జాప్యం 6,959 సెంటర్లకు  2,715 మూసివేత   96.61 లక్షల టన్నులకు  78.80 లక్షల

Read More

తాలు ఎక్కువగా ఉందని తిప్పి పంపిండ్రు

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఐకేపీ సెంటర్ లో కాంటా పెట్టి రైస్​ మిల్లుకు తరలించిన వడ్ల బస్తాలను ‘తాలు ఎక్కువ ఉంది.. తీసుకోమంటూ’ మిల్లర్లు నేరుగా

Read More

వానలు రావట్టే.. వడ్లు కొనకపాయె!

సీఎం చెప్పినా  కొనుగోళ్లు స్పీడ్ ​కాలే పండింది 1.32 కోట్ల టన్నులు.. కొన్నది 74 లక్షల టన్నులు నిండిన రైస్ ​మిల్లులు, గోడౌన్లు ప్లేస్​ లేక రైతువ

Read More

నిర్భంధ సాగుతో రైతుల‌కు న‌ష్టం

కరీంనగర్ జిల్లా: వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాల‌న్నారు కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి. ఆదివారం ఆయ‌న‌..క‌రీంన‌గ&z

Read More

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు 

వెలుగు, నెట్‌‌వర్క్: కొనుగోలు సెంటర్లలో వడ్లు కొంటలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం పలు జిల్లాల్లో రైతులు ధర్నాలకు ది

Read More

పంట కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళు కేంద్రాలు ఉండాల్సిందే అంటూ కామెంట్ చేశారు మంత్రి ఈటల రాజేందర్. తాను ఏ పదవిలో ఉన్నా.. రైతు ఉద్యమాలకు మద్దతు ఉంటుందన్నారు. రై

Read More

48 గంటల్లో ఇస్తమన్నరు..10 రోజులైనా ఇవ్వట్లే

టెక్నికల్ సమస్యలే అంటున్న ఆఫీసర్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు హైదరాబాద్, కరీంనగర్, వెలుగు: ‘రైతులు సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల

Read More

సర్కారు కొనలే.. కల్లాల మీదనే వడ్లు తడిసిపోయినయ్​

వర్షాలకు మరోసారి నష్టపోయిన రైతులు వడ్లను కొనకుండా లేట్​ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లలో టార్పాలిన్లూ కరువే టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో..

Read More

ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం…

హైదరాబాద్: అకాల వర్షాలతో కష్టాలుపడుతున్న రైతులకు  ఊరట కలిగిస్తూ.. ప్రభుత్వం వానా కాలం పంట.. వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించింది. ఐకేపీ, పీఏసీఎస్,

Read More

తేమ, తాలు తరుగు లేకుండా తెస్తే మంచి ధర ఇస్తాం

దేశాని అన్నం పేట్టె అన్నపూర్ణగా తెలంగాణ ఒకే సారి 3 రేట్లు పెరగడంతో గతంలో ఇబ్బంది రెండు నెలలు ప్రజల మధ్య ఉండాలి. రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా

Read More

175 క్వింటాళ్ల ధాన్యం దగ్ధం

నర్సం పేట, వెలుగు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 175 క్వింటాళ్ల వరి ధాన్యం దగ్ధమైంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ముచ్చింపుల తండాకు చెందిన గుగులోత

Read More