grain
జనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ
జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే
Read Moreరాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు : మంత్రి గంగుల
7,100కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదన కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, కోటి మెట్రిక్ టన్నుల స
Read Moreఎఫ్సీఐ బియ్యం త్వరగా తరలించాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభమైందని, దీనికి అనుగుణంగా బియ్యాన్ని వేగంగా తరలించే ఏర్పాట్లు చేయాలని సివిల్&z
Read Moreబీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో ధాన్యం నీళ్ల పాలు
బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 2 వందల కోట్లు విలువైన ధాన్యం నీళ్ల పాలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి మోడీ, కేసీఆర్ జేబులో డబ్బులు కాదంటూ
Read Moreకేసీఆర్ ఊసరవెల్లి
కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారని YSRTP అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ దగ్గర
Read Moreకొనుగోలు కేంద్రం పెట్టి 40రోజులైనా కొంటలేరు
కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. వడ్ల క
Read Moreకల్లాల్లో ధాన్యం తడిసిపోతోందని రైతుల ఆందోళన
మెదక్ జిల్లా: పంటలు చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ధాన్యం కొంటలేరని.. మరోవైపు కల్లాల్లో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోతోందని రైతులు ఆందోళనలకు
Read Moreఐకేపీ సెంటర్లో వడ్లు కొనడంలేదని రైతులేం చేశారంటే..
వడ్ల కాంటాలతో రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో రైతులు ఆందోళనకి దిగారు. ఐకేపీ సెంటర్లో వడ్లు కొనుగోలు చే
Read Moreతడిసిన వడ్లు మద్దతు ధరకు కొనాలె
హైదరాబాద్, వెలుగు:తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, లేదంటే టీఆర్ఎస్ నేతల్ని రైతులు తరిమికొడ్తరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రె
Read Moreనిజామాబాద్లో రైస్ మిల్లర్ల మాయాజాలం
నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మాయాజాలం బయటపడింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం చేసినట్టు తెలుస్తోంది. FCI తనిఖీల్లో మిల్లర్ల అవినీతి భాగోత
Read Moreధాన్యం కొనుగోలుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్
హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. కలెక్టరేట్ లో ప్రత్యే
Read Moreరైతులని క్షోభ పెట్టే పనులు మాని.. పండిన ప్రతి గింజా కొనాలి
తెలంగాణలో రైతుల శ్రమతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజ
Read Moreతెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నుల ధాన్యం కొన్నం
న్యూఢిల్లీ, వెలుగు: మొన్న వానాకాలం సీజన్ లో తెలంగాణ నుంచి 70 లక్షల 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం రూ
Read More