Hyderabad
హైదరాబాద్లో ఇండియా-కు వైట్ ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్
జూన్ 6న జరిగే మ్యాచ్
Read Moreగృహజ్యోతికి డేటా సేకరణ షురూ
హైదరాబాద్, వెలుగు: గృహజ్యోతి పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. మంగళవారం ఉదయ
Read Moreబీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలవి భిక్షపు బతుకులు కావని, ఆ వర్గాన్ని విస్మరిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ
Read Moreసీఎం రేవంత్ ప్రజల నాయకుడు: మందుల సామేలు
హైదరాబాద్, వెలుగు: హక్కులు కాలరాసి ప్రజలను అణిచివేసిన ఘనుడు బీఆర్ఎస్చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. ఓడిపోయ
Read Moreశివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ అరెస్ట్
హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు మీద ఉన
Read Moreసంగారెడ్డి జిల్లాలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 2024 ఫిబ్రవరి 06వ తేదీ మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచిం
Read Moreశరద్ పవార్ కు భారీ షాక్.. ఎన్సీపీ అజిత్ పవార్ దే..!
లోక్ సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అ
Read Moreమందుబాబులకు భారీ షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..
మద్యం ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఉపాద్యాయ నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేస్తున్నట్టు కమిషనర్
Read Moreవాహనాల చార్జింగ్ స్టేషన్లలో నెంబర్ 2 మనమే
భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 వేల 146 ఈవీ స్టేషన్స్ ఉన్నాయని ఉందని మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలిపారు. మంగళవారం ఆయన డేటాను విడుదల చేశారు.
Read Moreదేవుడి పేరు పెట్టుకుని.. నిలువునా ముంచిన సమతా మూర్తి చిట్ ఫండ్స్..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజలను నిలువున మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్
Read Moreహైదరాబాద్ ను కోల్పోయాం... అందుకే విశాఖ అంటున్నా: సీఎం జగన్
గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందనీ.. ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం వైఎస్
Read Moreఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట
Read Moreఎవరడ్డొచ్చినా నల్లగొండలో సభ నిర్వహిస్తం : కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప
Read More












