Hyderabad

రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్!

రోజుకు 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నయ్! సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్​లు  విస్తరణకు నోచుకోని రోడ్లు ఫ్లై ఓవర్స్, స్టీల్ బ్రిడ్జిలు,&

Read More

బైక్ ఇంజిన్ లైఫ్ పెరగాలంటే.. క్లచ్, బ్రేక్లలో ముందుగా ఏది నొక్కాలో తెలుసా

బైక్ నడిపేటప్పుడు  బ్రేకులు ఎలా వేయాలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు. బైక్ రైడర్లు తరచుగా క్లచ్, బ్రేక్ నొక్కడంలో తప్పులు చేస్తుంటారు. క్లచ్ , బ

Read More

IDBIలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా మొదటి సంవత్సరం

Read More

రూ.750 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్న BHIM యాప్

BHIM పేమెంట్స్ యాప్ వినియోగదారుల కోసం రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ డీల్ లను అందిస్తోంది. డైనింగ్, ట్రావెలింగ్, రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడంతో సహా

Read More

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  తమిళనాడు, కర్ణాటక,

Read More

GSLV-F14 Satellite: ఇస్రో మరో కీలక ప్రయోగం..ఫిబ్రవరి 17న లాంచ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్దమవుతోంది. ఫిబ్రవరి 17,2024న సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట నుంచి GSLV-F14/INSAT 3DS మిషన్ ను

Read More

రాజీనామాలు ఏమయ్యాయ్.. జగన్ పై విమర్శలు గుప్పించిన షర్మిల..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.  కేంద్రంలోని బీజేపీకి వైసీపీ ప్రభుత్వం తొత్తుగా మారిందని విమ

Read More

కవితకు పూలే విగ్రహం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా : రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయ

Read More

ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ ... A1గా చంద్రబాబు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు  స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీట్ ధాఖలు చేసింది.  ఇందులో  A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి &nb

Read More

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు : ఈసీ

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరిగిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎలక్షన్ తెలంగాణలో తుది ఓట

Read More

శివబాలకృష్ణ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ

హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ మాజీ డైరెక్టర్‌‌, రెరా సెక్రటరీ‌‌ శివబాలకృష్ణ కేసులో కీల

Read More

కైనటిక్ గ్రీన్ ఈ-లూనా విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110km

చాలా కాలం తర్వాత ఆటోమొబైల్ రంగంలో తిరిగి అడుగుపెట్టిన కైనటిక్ సంస్థ.. ఇండియాలో కైనటిక్ గ్రీన్ ఈ- ఎలక్ట్రిక్ మోపెడ్ను విడుదల చేసింది. ఇది రెండు వేరియం

Read More

నిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ

ఆర్బీఐ నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే  Paytmపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. పేటీఎంపై చర్యలు దారి తీసిన ని

Read More