India

శరద్ పవార్ కు అస్వస్థత.. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని తన స్వస్థలమైన బారామతిలో జరిగిన సమావేశంలో అస్వస్థతకు గురయ్యారు. పవార్ శనివార

Read More

ఆఖరి పోరుకు టీమిండియా రెడీ.. నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్

బెంగళూరు :  ఓవైపు దేశంలో దీపావళి సందడి.. మరోవైపు వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

Cricket World Cup 2023 : భారత్ - న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్

క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో సెమీఫైనల్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఇండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 15వ తేదీ ముంబై వేదికగా ఈ రెండు జట్లు తలపడనున

Read More

పాకిస్థాన్ జైలు నుంచి 80 మంది భారతీయ మత్స్యకారులు రిలీజ్

చేపల వేటలో అంతర్జాతీయ సరిహద్దు దాటి అరెస్టయిన 80 మంది భారతీయ జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది.  పంజాబ్‌లోని అమృత్‌సర్‌

Read More

ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్

రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ నవంబర్ 25న పోలింగ్ జరగనుంది.  అయితే ఈసీ అధికారులు ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్  కేంద్రాన్ని ఏర్పాటు చే

Read More

రాజ్యసభ చైర్మన్​కు..కొత్త చట్టాల నివేదికలు

న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్​పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పులకు సంబంధించిన బిల్లుల నివేదికలను పార్లమెంటరీ ప్యానెల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్​

Read More

భారీ మెజార్టీతో గెలిచి.. మళ్లీ లోక్​సభకు వస్త : మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి, మళ్లీ లోక్ సభలో అడుగుపెడతానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. మహువాను లోక్ సభ నుంచి బహిష్కరించా

Read More

శివరాజ్ సింగ్ విజయం సాధించగలరా?.. మధ్యప్రదేశ్​లో అమీతుమీ

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ చాలా కీలకమైంది. 2000 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్

Read More

కుల గణనతోనే బతుకులు మారుతయ్ : రాహుల్ గాంధీ

సాత్నా (మధ్యప్రదేశ్): దేశంలోని అందరి బతుకులు మారాలంటే కుల గణన ఒకటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ అధి

Read More

ఎల్​ఐసీ లాభం సగమైంది.. ​క్యూ 2 లాభం రూ. 7,925 కోట్లు

నెట్​ ప్రీమియం ఇన్​కం రూ. 1.07 లక్షల కోట్లు ముంబై: లైఫ్​  ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) లాభం సెప్టెంబర్​ 2023 క్వార్టర్

Read More

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ హతం

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు హత్య

Read More

ఏడు టాప్​ సిటీలలో..31 శాతం పెరిగిన కిరాయిలు

అనరాక్ రిపోర్టు న్యూఢిల్లీ : దేశంలోని ఏడు టాప్​ సిటీలలో ఇండ్ల  సగటు కిరాయిలు పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే రెండు బెడ్​రూమ

Read More

భారత్​లో 27శాతం టీబీ కేసులు: డబ్ల్యూహెచ్​వో

వాషింగ్టన్​: ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో 27 శాతం భారత్​లోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. అంటే దేశ జనాభాలో 28 లక్షల

Read More