India
ఇయ్యాల అయోధ్యకు రాముడి ప్రతిమ
అయోధ్య/మైసూరు: శుభ సమయం రానే వచ్చింది.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆగమనానికి వేళయింది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు క్రత
Read Moreస్వీప్ చేయాలె.. నేడు అఫ్గాన్తో ఇండియా మూడో టీ20
బెంగళూరు : టీ20 వరల్డ్ కప్కు ముందు షార్ట్&
Read Moreదేశంలో పేదరికం తగ్గుతున్నది : మోదీ
రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చాం: ప్రధాని ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే..
Read Moreఅయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులు బంద్
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 22న మధ్యాహ్
Read Moreజియో రిపబ్లిక్ డే ఆఫర్.. రూ.2,999తో రీఛార్జ్ చేసుకుంటే
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికాం కంపెనీ జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ. 2999తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ఏడా
Read Moreకునో నేషనల్ పార్క్లో మరో చీతా మృతి
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో చీతా మృతి చెందింది. 2024 జనవరి 16 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం శౌర్యా అనే చీతా మృతిచెంది
Read Moreఅందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ
జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రామ మందిర శంక
Read Moreలేఆఫ్స్ .. గూగుల్లో వెయ్యి మంది ఉద్యోగులు తొలిగింపు
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ హార్డ్వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ
Read Moreరాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే
Read Moreఅఫ్గాన్పై టీ20 సిరీస్ కైవసం.. 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ఇద్దరే దంచిన్రు హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి, దూబె &nbs
Read Moreబీజేపీ, ఆరెస్సెస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే : రాహుల్
మణిపూర్కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా? ఈ రాష్ట్రం.. భారత్లో భాగం కాదని బీజేపీ, ఆర్&zw
Read Moreమార్చి 15 లోపు భారత సైన్యం వెళ్లిపోవాలి: ముయిజ్జు
మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు ఇండియాకు డెడ్ లైన్ విధించారు. మార్చి 15 కల్లా భారత సైన్యం తమ దేశం విడిచి వెళ్లాలని కోరారు. గతేడాది న
Read Moreచలిగాలుల ఎఫెక్ట్.. జనవరి 20వరకు ఆ తరగతి వరకు స్కూల్స్ బంద్
చండీగఢ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జనవరి 20 వరకు 8వ తరగతి వరకు ఫిజికల్ మోడ్లో తరగతులు నిలిచిపోనున్నాయి. ఉత్తర భారతదేశంలో చలిగ
Read More












