India

టాటా టెక్నాలజీస్​ .. ఐపీఓ ధర రూ. 500

ముంబై: టాటా టెక్నాలజీస్​ ఐపీఓ (ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​) ధరను రూ. 475–500 గా నిర్ణయించారు. ఈ ఐపీఓ నుంచి రూ. 3,042 కోట్లను కంపెనీ సమీకరించనుంద

Read More

గ్లోబల్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్న .. మన గేమ్​ స్ట్రీమింగ్​ యాప్స్​

వెలుగు బిజినెస్​ డెస్క్​: గేమ్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​ లోకో, రూటర్​  గ్లోబల్​ మార్కెట్లో యూట్యూబ్, అమెజాన్​ ట్విచ్​లతో పోటీకి సై అంటున్నాయి.

Read More

ఆగస్టులో జియో జోరు.. 32.4 లక్షల మంది కొత్త యూజర్లు

న్యూఢిల్లీ:  ఈ ఏడాది ఆగస్టు నెలలో రిలయన్స్​ జియో కొత్తగా 32.4 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను సంపాదించుకోవడంతో మొత్తం సబ్​స్క్రయిబర్ల సంఖ్య 44.57 కో

Read More

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.  మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థాన

Read More

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ

వరల్డ్ కప్ చివరి యుద్ధం.. నవంబర్ 19వ తేదీ ఆదివారం.. మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆడుతుండటంతో.. దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపు చ

Read More

గాల్లో వచ్చి ఉంటే : వారం రోజుల్లో ఇద్దరు పైలట్లు గుండెపోటుతో మృతి

ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో ఎయిర్‌లైన్స్ గుర్గావ్ కార్యాలయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తక్షణ రవాణా,

Read More

ఈ పాస్ వర్డ్స్ అస్సలు వాడొద్దు : ఇండియాకు హెచ్చరికలు

2023లో '123456' అనేది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగించే అత్యంత సాధారణ పాస్‌వర్డ్ అని ఓ కొత్త నివేదిక తెలిపింది. పాస్‌వ

Read More

జమ్మూ కాశ్మీర్ లో 3.9 తీవ్రతతో భూకంపం

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో  2023 నవంబర్ 16 గురువారం రోజున భూకంపం సంభవించింది.    ఉదయం 9.34 గంటలకు డోడాలో భూకంపం సంభవించిందన

Read More

అనుష్క ప్రింటెడ్ షర్ట్.. ధర ఎంతంటారు..!

వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కింగ్  విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లు చేసిన

Read More

ఫ్రీడమ్ ఫైటర్,కమ్యూనిస్టు యోధుడు శంకరయ్య కన్నుమూత

స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఎం సీనియర్ నాయకుడు ఎన్ శంకరయ్య కన్నుమూశారు.   గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్

Read More

కోహ్లీ ముందు సచిన్ మూడు రికార్డులు

మరికాసేపట్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య  సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఈ మ్యాచ్ కు వాంఖడే స్డేడియం వేదిక కానుంది.  టోర్నీలో టాప్&z

Read More

ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు బెదిరింపు.. ముంబై పోలీసుల అలెర్ట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా, న్యూజిలాండ్  జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందకు ముంబైలోని వాంఖడే  స్టేడియం

Read More