హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో కొత్త ఆఫ్షోర్ డెలివరీ సెంటర్ (ఓడీసీ) ను సిగ్నిటీ టెక్నాలజీస్ ఓపెన్ చేసింది. 40 వేల చదరపు అడుగుల్లో ఈ ఆఫీస్ విస్తరించి ఉంది. ఒకేసారి 400 మంది ప్రొఫెషనల్స్ పనిచేసుకోవడానికి వీలుంటుందని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఫ్యూచర్లో డిజిటల్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయ్యే ముందు ఏర్పాటు చేసిన ఈ సెంటర్తో కొత్త అవకాశాలు క్రియేట్ అవుతాయని కంపెనీ సీఈఓ చక్కిలం శ్రీకాంత్ పేర్కొన్నారు. తమ ఉద్యోగుల కోసం వరల్డ్ క్లాస్ పని వాతావరణాన్ని క్రియేట్ చేశామని అన్నారు.
కొత్త సెంటర్ ఓపెన్ చేసిన సిగ్నిటీ
- హైదరాబాద్
- December 30, 2023
లేటెస్ట్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!