India

రేపటి నుంచి ఏం చేయాలి?..  రూ.2 వేల నోట్ల డిపాజిట్కు నేడే(సెప్టెంబర్ 30) ఆఖరు

న్యూఢిల్లీ : రూ. 2,000 కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఆర్​బీఐ ఇచ్చిన గడువు నేటితో (సెప్టెంబర్ 30, 2023న).. అంటే  శనివారం

Read More

దేశంలో లక్షకు చేరువైన డెంగ్యూ కేసులు.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

దేశంలో డెంగ్యూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈరోజు వరకు డెంగ్యూ కేసులు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో  అన్ని రాష్ట్రాలకు  కేంద్రం అలర్ట్ జారీ

Read More

భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ ఉందని ఆరోపిస్తున్న కెనడా ప్రధాని  జస్టిన్ ట్రూడో  కీలక వ్యాఖ్యలు చేశారు.  భా

Read More

స్వచ్ఛ భారత్ అనేది మనందరీ బాధ్యత : నరేంద్ర మోదీ

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిశుభ్రత  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్క భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన

Read More

ఖర్చుల కోసం అప్పులు చేస్తోన్న భారతీయులు .. పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం

భారత్ లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం  2023 ఆగస్టు నెలలోనే  

Read More

అరెరే! .. తొలి మ్యాచ్ లోనే పీవీ సింధు ఓటమి

చైనా వేదికగా జరుగుతోన్న ఏషియన్ గేమ్స్లో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.  భారీ అంచనాల నడుమ టోర్నీలోకి అడుగుపెట్టిన ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు

Read More

ఆసియా గేమ్స్‌‌లో ఇండియాకు మరో స్వర్ణం

హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఇండియన్లకు ఈ ఏడాది 10 లక్షల యూఎస్ వీసాలు: అమెరికన్ ఎంబసీ

మిషన్ వన్ మిలియన్ సాధించాం అమెరికన్ ఎంబసీ ప్రకటన వాషింగ్టన్: 2023లో ఇప్పటిదాకా ఇండియన్లకు  10 లక్షల వీసాలను ప్రాసెస్ చేశామని అమెరికా ప్రక

Read More

స్వామినాథన్‌‌ మృతికి హర్యానా గవర్నర్‌‌‌‌ దత్తాత్రేయ సంతాపం

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్వామినాథన్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని త

Read More

ఉజ్జయిని రేప్ కేసు.. ఆటో డ్రైవర్ అరెస్టు

సీన్‌ రీక్రియేషన్ కోసం ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు తప్పించుకుని పారిపోయేందుకు నిందితుడు భరత్ సోని యత్నం వెంబడించి పట్టుకున్న పోలీసుల

Read More

ఎంఎస్ స్వామినాథన్ .. సేవలకు ఎన్నో అవార్డులు

  హరిత విప్లవ పితామహుడు .. ఎంఎస్ స్వామినాథన్  కన్నుమూత  వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష

Read More

స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది.. సూచనలు ఏమిటి?

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 2023 సెప్టెంబర్ 28నల చెన్నైలోని తన నివాసంలో  ఉదయం 11 గంటలకు తుద

Read More