Indian Railways
రైలు టికెట్లపై రాయితీ మరో ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: రైలు టికెట్లపై రాయితీ మరో ఏడాది పొడిగించారు. ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకుని యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రాయితీ కల్పిస్తున్న విషయ
Read Moreరైల్వే స్టేషన్లు, ఆ పరిసరాల్లో మాస్కు లేకపోతే రూ.500 జరిమానా
న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్
Read Moreప్లాట్ఫామ్ టికెట్ రూ.50
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్లాట్
Read Moreరికార్డు సృష్టించిన వాసుకి గూడ్స్ ట్రైన్
భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి మరీ నడిపించి హ్యాట్సాఫ్ అనిపిం
Read Moreవెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి
ఈకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించిన పర్యావరణ ప్రేమికుడు వెడ్డింగ్ కార్డ్స్ డిఫరెంట్గా ఉండాలని కొత్త కొత్త డిజైన్స్ చేయించుకుంటున్నారు చ
Read Moreదసరా, దీపావళి పండుగల సీజన్: మరో 392 స్పెషల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్
కరోనా లాక్డౌన్తో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తుండడంతో మరిన్ని స్పెషల్ రైళ్లు నడిపేందుక
Read Moreపేదల వ్యతిరేక ప్రభుత్వమిది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలకు దిగుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు సెంట్రల్ సర్కార్పై విరుచుకుపడ్డారు. కరోనా రక్కసి తీవ్రంగా
Read Moreవచ్చే మూడున్నరేండ్లలో రైల్వేస్ 100% ఎలక్ట్రిఫికేషన్
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో ఇండియా సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మెచ్చుకున్నారు. ఇంటర్నేషనల్ సోలార్
Read Moreవందే భారత్ ప్రాజెక్ట్.. బిడ్లో చైనా కంపెనీకి నో చాన్స్?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల సంబంధాల్లోనూ ప్రతిష్టంభనలు నెలకొన్న సంగతి తెలిసిందే. టిక్టాక్తో సహా ప్రముఖ చైనీస్ మొబైల
Read More130 కి.మీ.ల స్పీడ్తో దూసుకెళ్లనున్న ప్యాసింజర్ ట్రెయిన్స్
న్యూఢిల్లీ: మన రైళ్లు త్వరలో మరింత వేగంగా దూసుకెళ్లనున్నాయి. ఇందుకోసం రైల్వేస్లోని గోల్డెన్ క్వాడ్రిలాటెరల్ ఆర్మ్స్ను అప్గ్రేడ్ చేయాలని మంత్రి పీయూ
Read Moreరెండు కిలోమీటర్ల పొడవైన రైలు.. ఒడిశాలో రైల్వే శాఖ ప్రయోగం సక్సెస్
ఒడిశాలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఒకే సారి మూడు గూడ్స్ రైళ్లను కలిసి ఒకే రైలుగా మార్చింది. 174 వ్యాగన్లతో రెండు పొడ
Read More












