Indian Railways
ఒడిశా రైలు ప్రమాదం: ఆ మూడు రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల పరిస్థితి ఏంటి?
ఒడిషా రైలు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రజల మనసులను కలిచి వేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 750 మంది గాయపడ్డారు. వీరిలో
Read Moreవందే భారత్ తరహాలో వందే మెట్రో
వందే భారత్ రైళ్ల తరహాలో వందే మెట్రో సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ వి
Read Moreవీడని పొగమంచు.. 36 రైళ్లు ఆలస్యం
నార్త్ ఇండియాను పొగమంచు వీడటం లేదు. గత ఐదు రోజులగా పొగమంచు కప్పేస్తోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది.
Read Moreదక్షిణ మధ్య రైల్వే AGMగా ఉదయ్ కుమార్ రెడ్డి
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ గా పి.ఉదయ్ కుమార్ రెడ్డి ఇవాళ (తేదీ 02 జనవరి 2023) బాధ్యతలు స్వీకరించారు. ఉదయ్ కుమార్ రెడ్డి 1986 బ్యాచ్
Read Moreయూజర్ డేటా సేఫ్.. హ్యాక్ చేసే ఛాన్సే లేదు : ఇండియన్ రైల్వే
ఐఆర్సీటీసీ సర్వర్ల నుంచి గత కొంతకాలంగా వినియోగదారుల డేటా దొంగిలిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఇండియన్ రైల్వే స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి న
Read Moreఆన్ లైన్లో టికెట్ బుకింగ్ పరిమితి రెట్టింపు
రైల్లో ప్రయాణం చేయాలంటే.. ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే. కానీ.. ఫ్యామిలీ మొత్తం వెళ్లాలని అనుకుంటే.. కొన్ని సమస్యలను ఎదుర
Read Moreబొగ్గు రవాణాలో స్పీడ్ కోసం 240 ప్యాసింజర్ రైళ్లు రద్దు
పవర్ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు నిల్వలు విద్యుత్ సంక్షోభంలో ఢిల్లీ న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలోనికి వెళ్లిపోత
Read Moreఇకపై రైళ్లలో దుప్పట్లు, కర్టెన్లు
హైదరాబాద్, వెలుగు: ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా స్టాండర
Read Moreకోయంబత్తూరు, బెంగళూరు మధ్య డబుల్ డెక్కర్ రైలు
రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందకు చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. ఇందులో భాగంగా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు కోయంబత్తూరు, బెంగళూరు మధ్
Read Moreగంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు
నాగ్ పూర్-ముంబై మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా బుల్లెట్ రైలు సర్వీస్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ క
Read Moreఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ అకాడమీ
రూ.30.76 కోట్లతో నిర్మాణం ఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రెజ్లింగ్ అకాడమీని నెలకొల్పనున్నారు. రైల్వేస్కు చెందిన రెజ్లర్ల కోసం ఈ అకాడమీని
Read Moreఎంఎంటీఎస్ ఫేజ్–2 వచ్చేది ఎప్పుడు ?
ఏండ్లుగా తన వాటా ఇవ్వని రాష్ట్ర సర్కార్ రూ.543 కోట్లకు తెలంగాణ ఇచ్చింది రూ.129 కోట్లే నాలుగేండ్ల కిందనే వాటా చెల్లించిన రైల్వే ఫండ్స్ లేక ము
Read Moreరైలు గార్డులు కాదు.. ట్రైన్ మేనేజర్లు
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో వెనుక బోగీలో ఉండే వ్యక్తిని ఇకపై గార్డులు అని పిలవకూడదని.. ట్రైన్ మేనేజర్లు అని పిలవాలని ఇండియన్ రైల్వ
Read More












