Karimnagar

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు .. తండ్రీకొడుకులు మృతి

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెట్ పల్లికి చెందిన తండ్రీకొడుకులు చనిపోయారు. మేడిపల్

Read More

వేములవాడలో రేషన్‌‌ బియ్యం పట్టివేత

వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్‌‌ బియ్యాన్ని పట్టకున్నట్లు వేములవాడ

Read More

కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేరులో స్నానమాచరించి స్వామ

Read More

టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలి : జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా

జగిత్యాల టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు టీఎస్‌‌ స్థానంలో టీజీని తక్షణమే అ

Read More

సంగారెడ్డిలో మామిడి ప్రదర్శన

సంగారెడ్డి టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ఫల పరిశోధన కేంద్రం, సంగారెడ్డిలో 477 రకాల మామిడి రకాలు ఉన్నాయని యూనివర్సిట

Read More

గోదావరి రివర్ బోర్డుకు.. రూ.50 కోట్లు చెల్లించండి

  మైనింగ్, టీఎస్ ఎండీసీని ఆదేశించిన ఎన్జీటీ చెన్నై బెంచ్ మానేరులో ఇసుక తవ్వకాలు చట్టవిరుద్ధం గత బీఆర్ఎస్ సర్కార్ పర్యావరణ అనుమతులు తీసు

Read More

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు

అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు మెట్ పల్లి, వెలుగు : భర్తను వదిలేసి 20 ఏండ్ల యువకుడితో ప్రేమలో పడి ఎనిమిదేండ్లుగా సహజీవనం చేస్తున్న

Read More

పిల్లర్ల దగ్గరే ఆగిన ఆర్‌‌‌‌వోబీ .. ఏడాదిన్నర అయినా పనులు పూర్తికాలే..

రూ.119 కోట్ల అంచనాతో 2022లో పనులు ప్రారంభం  టైంకు బిల్లులు రాక పనులు ఆగినట్లు సమాచారం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక జనం ఇబ్బందులు

Read More

హనుమాన్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ : షేక్ యాస్మిన్ బాష

కొండగట్టు, వెలుగు:  జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల పోస్టర్ ను కలెక్టర్ షే

Read More

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బీజేపీ లీడర్లు

ఉమ్మడి జిల్లాలో అధికారులకు బీజేపీ నేతల వినతి  కరీంనగర్ సిటీ/కొత్తపల్లి/వేములవాడ/సైదాపూర్‌‌‌‌‌‌‌‌&

Read More

సింగరేణి క్వార్టర్స్‌‌కు మురుగు నీరు

రామగిరి, వెలుగు : సింగరేణి ఆర్జీ 3 ఏరియా పరిధిలోని సెంటినరీ కాలనీలో ఉన్న  కార్మికుల క్వార్టర్స్‌‌కు మంచి నీటి సరఫరాలో ఆఫీసర్లు నిర్లక్ష

Read More

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌

Read More

అవకతవకలపై ఎంక్వైరీ చేయాలి

కరీంనగర్‌‌ టౌన్‌‌, వెలుగు : శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్న తమను వీసీ మల్లేశ్ మోసం చేశాడని, ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైర

Read More